Andhra Pradesh Telangana National Entertainment International Gossips Sports Devotional Jobs

దేశంలోనే మొట్టమొదటి భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం

భూ విజ్ఞాన శాస్త్ర

దేశంలోనే మొట్టమొదటి భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం దేశంలోనే మొట్టమొదటి భూ విజ్ఞాన శాస్త్ర (Earth Sciences) విశ్వవిద్యాలయంకు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేశారు. ప్రజా పాలన విజయోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెంలో స్థాపించిన ఈ విశ్వవిద్యాలయానికి మాజీ ప్రధానమంత్రి, ప్రముఖ ఆర్థిక వేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరును పెట్టారు. దీనికి అధికారిక నామకరణం “Dr Manmohan Singh Earth … Read more

హైదరాబాద్ – మంత్రిమండలి కీలక నిర్ణయాలు: ధాన్యం, రోడ్లు, విద్యా రంగం మరియు మెట్రో విస్తరణలో భారీ నిర్ణయాలు 🌾🏗️🚆

హైదరాబాద్ - మంత్రిమండలి కీలక నిర్ణయాలు: ధాన్యం, రోడ్లు, విద్యా రంగం మరియు మెట్రో విస్తరణలో భారీ నిర్ణయాలు 🌾🏗️🚆

రికార్డు స్థాయి ధాన్యం దిగుబడికి రాష్ట్రం ప్రాధాన్యత హైదరాబాద్ – వర్షాకాల సీజన్‌లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 1 కోటి 48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిని అంచనా వేస్తూ, ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని మంత్రిమండలి తీర్మానించింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధాన్యం కొనుగోలు & మద్దతు … Read more

Hyderabad T-Square Super Shock !

హైదరాబాద్ - మంత్రిమండలి కీలక నిర్ణయాలు: ధాన్యం, రోడ్లు, విద్యా రంగం మరియు మెట్రో విస్తరణలో భారీ నిర్ణయాలు 🌾🏗️🚆

Hyderabad T-Square Super Shock ! రేవంత్ రెడ్డి ‘ఆపిల్’లా ప్రపంచ కంపెనీలు టార్గెట్ చేస్తున్నారా? హైదరాబాద్ నగరం ఐటీ హబ్‌గా మారినప్పటికీ, రాయదుర్గం ప్రాంతం ఇప్పటికే ఆకట్టుకునే స్థలం. అక్కడే టీ-స్క్వేర్ ప్రాజెక్టు ఒక సూపర్ ఐకానిక్ భవనంగా మారాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టంగా ఆదేశించారు. ఆధునిక టెక్నాలజీతో కూడిన ఒక ఆకర్షణీయ కేంద్రంగా రూపొందాలి. నవంబర్ చివరి నాటికి పనులు స్టార్ట్ అవ్వాలని అధికారులకు గట్టిగా చెప్పారు. ఇది కేవలం ఒక … Read more

Telangana – సీఎం రేవంత్ రెడ్డి ఎల్ఈడీ లైట్లపై సంచలన ఆదేశాలు!

### వీధులన్నీ వెలుగుతాయ్: సీఎం రేవంత్ రెడ్డి ఎల్ఈడీ లైట్లపై సంచలన ఆదేశాలు! **హైదరాబాద్, సెప్టెంబర్ 16, 2025**: రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణం వీధులు రాత్రిపూట వెలుగులో మెరవాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఎల్ఈడీ వీధి దీపాలపై పక్కా పర్యవేక్షణ ఉండాలని, వీటి ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలను గ్రామ సర్పంచులకే అప్పగించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో కొత్త ఎల్ఈడీ లైట్లను అమర్చడంతో పాటు, వాటిని … Read more

Telangana-హైదరాబాద్‌లో భారీ వర్షాలు: రేవంత్ రెడ్డి అలర్ట్ సిగ్నల్..

telangana

🌧️Telangana- హైదరాబాద్‌లో భారీ వర్షాలు: రేవంత్ రెడ్డి అలర్ట్ సిగ్నల్.. అన్ని శాఖలకు ప్రత్యేక ఆదేశాలు! హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. రహదారులు నీటమునిగిపోతూ, పాతకాలపు ఇళ్లలో పగుళ్లు కనిపిస్తూ, చెరువులు పొంగిపొర్లుతున్న నేపథ్యాన్ని గమనించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. అధికార యంత్రాంగం 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అన్ని శాఖల సమన్వయం అవసరం సిటీ లిమిట్స్‌లో వర్షం కారణంగా ఎలాంటి … Read more

హైదరాబాద్ నగరం మొత్తానికి 24 గంటలు నల్లా తాగు నీళ్లు ఇచ్చే బాధ్యత మాది – కేటీఆర్

హైదరాబాద్ నగరం మొత్తానికి 24 గంటలు నల్లా తాగు నీళ్లు ఇచ్చే బాధ్యత మాది హైదరాబాద్ ఓఆర్ఆర్ చుట్టూ మేము 50 కిలోమీటర్ల రింగ్ మెయిన్ నిర్మాణం చేశాం రాబోయేది మన కేసీఆర్ ప్రభుత్వమే.. మిగతా రింగ్ మెయిన్ కూడా మేమే పూర్తి చేస్తాం ఈ రింగ్ మెయిన్ ద్వారా గోదావరి, కృష్ణా నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ మొత్తానికి మరో 500 ఏళ్ళైనా నీళ్ల కరువు లేకుండా చేస్తాం హైదరాబాద్ నగరం మొత్తం 24 గంటలు నల్లా … Read more

సామాన్యుడిలా వచ్చి భక్తుల మధ్య చేరిపోయి గణనాథుల నిమజ్జన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి

ఎలాంటి హంగూ ఆర్భాటం లేదు. ఎప్పుడూ ఉండే భద్రతా సిబ్బంది కూడా లేదు. ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  ఒక సామాన్యుడిలా వచ్చి భక్తుల మధ్య చేరిపోయి గణనాథుల నిమజ్జన కార్యక్రమాన్ని పరిశీలించారు. ❇️  ట్రాఫిక్ మళ్లింపులు, క్లియరెన్స్ లేకుండా పరిమిత సంఖ్యలో వాహనాలతో సాదాసీదాగా నలుగురైదుగురు వ్యక్తిగత సిబ్బందితో ట్యాంక్ బండ్ వద్దకు వచ్చిన ముఖ్యమంత్రి అక్కడ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల మధ్య చేరిపోయి ఏర్పాట్లు ఎలా ఉన్నాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు. … Read more

ఎస్‌ఎల్‌బీసీ పనుల పునరుద్దరణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి 

ఎస్‌ఎల్‌బీసీ పనుల పునరుద్దరణ వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  అధికారులను అదేశించారు. ఇకనుంచి ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా పనులు జరగాలని చెప్పారు. 2027డిసెంబరు 9 లోగా ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేసి 2027 డిసెంబర్ 9 న తెలంగాణ ప్రజలకు అంకితమివ్వాలని ముఖ్యమంత్రి గడువు నిర్దేశించారు. గడువు లోగా పనులు పూర్తి చేసేందుకు ప్రతి మూడు నెలల ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ❇️ ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్ట్ ఫ్లోరోసిస్ పీడిత నల్గొండ … Read more

ప్రముఖ కార్మిక నాయకుడు జి. ఎల్లయ్య  మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  తీవ్ర సంతాపం

ప్రముఖ కార్మిక నాయకుడు జి. ఎల్లయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  తీవ్ర సంతాపం తెలియజేశారు. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌ (BHEL) లో సుదీర్ఘ కాలం కార్మిక సంఘం నాయకుడిగా కార్మికుల పక్షాన ఎన్నో పోరాటాలు చేసిన ఎల్లయ్య గారి మరణం కార్మిక లోకానికి తీరని లోటు అని పేర్కొన్నారు. తొలి, మలి తరం తెలంగాణ ఉద్యమ కారుడిగా, తుది శ్వాస వరకు కార్మికుల పక్షాన నిలబడ్డ నాయకుడని స్మరించుకున్నారు. ఎంతో … Read more

ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా పని చేయాలి |ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

అవినీతికి పాల్పడుతారని సమాజం ముందు దోషిగా రెవెన్యూ శాఖ మీద పడిన ముద్రను తొలగించుకునే బాధ్యత కొత్తగా నియమితులైన గ్రామ పరిపాలన అధికారులపై ఉందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  స్పష్టం చేశారు. పరిపాలన చేయలేరని, అవినీతికి పాల్పడుతారంటూ మీపై జరిగిన ప్రచారం తప్పు.. అని నిరూపించాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా పని చేయాలని చెప్పారు. ✅ రెవెన్యూ శాఖలో కొత్తగా ఎంపికైన 5,106 మంది గ్రామ పాలనాధికారులు (GPO) … Read more

Dark Mode