Hyderabad T-Square Super Shock !

హైదరాబాద్ - మంత్రిమండలి కీలక నిర్ణయాలు: ధాన్యం, రోడ్లు, విద్యా రంగం మరియు మెట్రో విస్తరణలో భారీ నిర్ణయాలు 🌾🏗️🚆

Hyderabad T-Square Super Shock ! రేవంత్ రెడ్డి ‘ఆపిల్’లా ప్రపంచ కంపెనీలు టార్గెట్ చేస్తున్నారా? హైదరాబాద్ నగరం ఐటీ హబ్‌గా మారినప్పటికీ, రాయదుర్గం ప్రాంతం ఇప్పటికే ఆకట్టుకునే స్థలం. అక్కడే టీ-స్క్వేర్ ప్రాజెక్టు ఒక సూపర్ ఐకానిక్ భవనంగా మారాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టంగా ఆదేశించారు. ఆధునిక టెక్నాలజీతో కూడిన ఒక ఆకర్షణీయ కేంద్రంగా రూపొందాలి. నవంబర్ చివరి నాటికి పనులు స్టార్ట్ అవ్వాలని అధికారులకు గట్టిగా చెప్పారు. ఇది కేవలం ఒక … Read more

156 మందికి ఎంపీడీవోలుగా పదోన్నతి

డిప్యూటీ – పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్

156 మందికి ఎంపీడీవోలుగా పదోన్నతి డిప్యూటీ ఎంపీడీవోలు, పరిపాలన అధికారులు 156 మందికి ఎంపీడీవోగా ప్రభుత్వం గురువారం పదోన్నతులు కల్పించింది. పంచాయతీరాజ్ శాఖలో ఒకేసారి భారీ సంఖ్యలో పదోన్నతులు కల్పించడం పదేళ్లలో ఇదే మొదటిసారి. ఈ ఉత్తర్వులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ వీఆర్ కృష్ణ తేజ జారీ చేశారు. 94 మంది డిప్యూటీ ఎంపీడీవోలు, మండల పరిషత్, జిల్లా పరిషత్తు, జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్ పంచాయతీ అధికారి కార్యాలయాల్లోని పరిపాలన అధికారులు మరో … Read more

Andhra – గిరిజన కుటుంబాలకు ఉచిత సిలిండర్: మంత్రి నాదెండ్ల

రేషన్ షాపు

  Andhra – గిరిజన కుటుంబాలకు ఉచిత సిలిండర్: మంత్రి నాదెండ్ల గిరిజనులకు మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త చెప్పారు. దీపం-2 పథకం కింద 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. దీని వల్ల 16 జిల్లాల్లోని 23,912 గిరిజన కుటుంబాలు లబ్ధి పొందుతాయని పేర్కొన్నారు. దీనికోసం ప్రభుత్వంపై రూ.5.54 కోట్ల భారం పడుతుందని తెలిపారు. కాగా, గిరిజన ప్రాంతాల్లోని కుటుంబాలు 5 కేజీల ఎల్పీజీ సిలిండర్లు వినియోగిస్తుండటంతో వారు ఉచిత … Read more