గిరిజనాభివృద్ధి, ఆ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పన పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి చూపిస్తోంది. రహదారి వసతి లేని గిరి శిఖర గ్రామాలకు అడవి తల్లి బాట పథకం ద్వారా రోడ్లు వేస్తున్నాం. డోలీ మోతలు లేకుండా ఉండాలన్నదే మా సంకల్పం

గిరిజనాభివృద్ధి, ఆ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పన పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి చూపిస్తోంది. రహదారి వసతి లేని గిరి శిఖర గ్రామాలకు అడవి తల్లి బాట పథకం ద్వారా రోడ్లు వేస్తున్నాం. డోలీ మోతలు లేకుండా ఉండాలన్నదే మా సంకల్పం. విద్యుత్ వెలుగులు నింపుతున్నాము- Pawan Kalyan పీఎం జన్మన్, ఉపాధి హామీ తదితర పథకాల ద్వారా నిధులు అందుబాటులోకి తెచ్చాం. ఇప్పటికీ ఏదో ఒక మూలన గిరిజన గ్రామాల ప్రజలు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ … Read more

పిఠాపురంలో రూల్స్ బుక్ మాత్రమే మాట్లాడాలి: ‘మోడల్ పిఠాపురం’ కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan

పిఠాపురం అభివృద్ధిపై స్పష్టమైన రోడ్‌మ్యాప్ ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రూల్స్ అమలు, మాస్టర్ ప్లాన్, ప్రజలపై ప్రభావం.

మతాల మధ్య చిచ్చు పెట్టే శక్తులపై అప్రమత్తత అవసరం: శాంతి భద్రతల విషయంలో రాజీ లేదని స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan

కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, లా అండ్ ఆర్డర్‌పై కఠిన ఆదేశాలు, ప్రజలపై దీని ప్రభావం.

జనవరి 9, 10, 11 తేదీల్లో నిర్వహించబడుతున్న పీఠికాపుర సంక్రాంతి

జనవరి 9, 10, 11 తేదీల్లో నిర్వహించబడుతున్న పీఠికాపుర సంక్రాంతి మహోత్సవంలో భాగంగా నిన్న పిఠాపురం ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్. కళాశాల మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో మన సంప్రదాయ జానపద, శాస్త్రీయ నృత్యకళారూపాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సత్యసాయి జిల్లాకు చెందిన ఉరుములు కళారూపాన్ని ముందుండి నడిపించిన శ్రీ ఎస్. వరప్రసాద్ గారికి, కర్నూలు జిల్లా నుంచి గురువయయాలు కళారూపంతో అలరించిన శ్రీ జె. మల్లికార్జున గారికి, అదే విధంగా కర్నూలు జిల్లాకు చెందిన లంబాడీ నృత్యంతో ప్రత్యేక ఆకర్షణగా … Read more

గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ నూతన బ్రిడ్జిని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan

గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ నూతన బ్రిడ్జిని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan • వంతెన నిర్మాణం పనుల నాణ్యత పరిశీలన • ఉప ముఖ్యమంత్రి కు థ్యాంక్స్ చెబుతూ ప్లకార్డులు ప్రదర్శించిన కాలనీ వాసులు పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ వద్ద నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సదర్శించారు. సుద్దగడ్డ కాలువపై నిర్మించిన వంతెన పనుల నాణ్యతను పరిశీలించారు. బ్రిడ్జి మొత్తం తిరిగి అధికారుల నుంచి వివరాలు … Read more

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటే కేవలం పండుగ కాదు….

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటే కేవలం పండుగ కాదు, అది ఒక వ్యవసాయ సంస్కృతి పరీక్ష. Andhra Pradesh మరియు Telanganaలో ఈ పండుగకు మూలం ఒకటే—పంట చేతికొచ్చిన ఆనందం. కానీ నిజం ఏమిటంటే, మనం ఆ మూలాన్ని మర్చిపోయి పైపై హడావుడికే పరిమితం అయ్యాం. సంక్రాంతి అసలు ఉద్దేశం ప్రకృతికి కృతజ్ఞత చెప్పడం. దాన్ని షాపింగ్ ఫెస్టివల్‌గా మార్చేసినప్పుడు విలువ తగ్గిపోతుంది—ఇది అంగీకరించాల్సిన నిజం. భోగి రోజు తెల్లవారుజామున వెలిగించే మంటకు ఒక అర్థం ఉంది. … Read more

అమరావతిలో 12 ఎకరాలకు సేకరణ ప్రకటన.* పులింగులో ఇచ్చినా తీసుకుంటామన్న అధికారులు

*అమరావతిలో 12 ఎకరాలకు సేకరణ ప్రకటన.* పులింగులో ఇచ్చినా తీసుకుంటామన్న అధికారులు రాజధాని అమరావతిలో సీడ్ యాక్సిస్ రహదారి నిర్మించే క్రమంలో సంబంధిత రైతులు, భూయజమానుల నుంచి APCRDA ద్వారా రాష్ట్ర ప్రభుత్వం భూములను ల్యాండ్ పూలింగ్ కింద సమీకరించినది. కాగా ఈ యొక్క రహదారి నిర్మించేందుకు క్రింద పేర్కొన్న గ్రామాల పరిధిలో సంబంధిత రైతులు, భూయజమానులు పూలింగ్ కింద భూములు ఇచ్చేందుకు ముందుకు రానందున APCRDA కమిషనర్ కె.కన్నబాబు ఐ.ఏ.ఎస్ గారి అధికారిక అభ్యర్థన మేరకు … Read more

ఏపీలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రారంభం: పల్నాడు–గుంటూరు 7 గ్రామాల్లో 20,494 ఎకరాల భూ సమీకరణ

ఏపీలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రారంభమైంది. పల్నాడు, గుంటూరు జిల్లాల్లోని 7 గ్రామాల్లో 20,494 ఎకరాల భూమిని రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్, స్పోర్ట్స్ సిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం సమీకరిస్తోంది.

ఇటీవల ప్రమోషన్లు పొందిన ఐఏఎస్ అధికారులకు శుభాకాంక్షలు – Pawan Kalyan

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పరిపాలన రథం సక్రమ మార్గంలో పరుగులు తీయడంలో భాగస్వాములైన చీఫ్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ముఖ్యకార్యదర్శులు, హెచ్ ఓ డీలు, జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, ఇతర ఐఏఎస్ అధికారులు, రాష్ట్ర సచివాలయ అధికారులు, ఉద్యోగులు, జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి అధికారులు, ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రజలకు మేలు చేస్తూ, ఆంధ్ర ప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి అందరూ మరింత అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని ఆకాంక్షిస్తున్నాను. ఇటీవల ప్రమోషన్లు … Read more

గిరిజన మహిళలకు ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan నూతన సంవత్సర కానుక

గిరిజన మహిళలకు ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan నూతన సంవత్సర కానుక • సికిల్ సెల్ ఎనేమియా బాధితుల కోసం అరకులో బ్లడ్ బ్యాంకు • ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో… దాతల సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధంగా బ్లడ్ బ్యాంక్ భవనం నిర్మాణం • కురిడీ మాటా మంతిలో సమస్యను ఉపముఖ్యమంత్రి కు వివరించిన గిరిజన మహిళ • వైద్య నిపుణుల సూచనలతో బ్లడ్ బ్యాంకు ఏర్పాటుకు సన్నద్ధం గిరిజన మహిళల్లో గర్భస్రావాలు, రక్తహీనత … Read more