Andhra Pradesh Telangana National Entertainment International Gossips Sports Devotional Jobs

🔥 NTR–Prashanth Neel Combo: బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ రీఎంట్రీతో సెన్సేషన్!

🔥 NTR–Prashanth Neel Combo: బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ రీఎంట్రీతో సెన్సేషన్! 45 ఏళ్ల తర్వాత తెలుగులోకి ఒక భారీ కంబ్యాక్? యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ – దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాన్-ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘NTR Neel’ మీద అంచనాలు నక్షత్రాలను తాకుతున్నాయి. ఇప్పటివరకు కేవలం అప్‌డేట్లు లేకుండానే ఈ సినిమా హైప్ రెక్కలేసి ఎగురుతోంది… ఇక తాజా వార్త మాత్రం ఫ్యాన్స్‌కు … Read more

⭐ సంక్రాంతి బరిలో దూసుకెళ్తున్న నవీన్ పోలిశెట్టి – ’అనగనగా ఒక రాజు’పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్!

అనగనగా ఒక రాజు

⭐ సంక్రాంతి బరిలో దూసుకెళ్తున్న నవీన్ పోలిశెట్టి – ’అనగనగా ఒక రాజు’పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్! సంక్రాంతి 2026లో ప్రేక్షకులను పగలబరచడానికి సిద్ధంగా ఉన్నాడు నవీన్ పోలిశెట్టి. ‘జాతిరత్నాలు’ ఫేమ్ నవీన్, ‘సీమా భీమా గ్లామర్ గర్ల్’ మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న పూర్తి కామెడీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’ పండగ కానుకగా థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ మెటీరియల్, సాంగ్స్, ఈవెంట్స్ సినిమాపై మంచి హైప్ తీసుకువచ్చాయి. ముఖ్యంగా నవీన్ యొక్క ఎనర్జీ … Read more

రాజధాని అమరావతి లో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్

రాజధాని అమరావతి లో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు శ్రీ పి.నారాయణ, శ్రీ నారా లోకేష్, శ్రీ పయ్యావుల కేశవ్, శ్రీ కందుల దుర్గేష్ ఆయా బ్యాంకుల చైర్మన్లు, సీఎండీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శంకుస్థాపన చేసుకున్న వాటిలో స్టేట్ … Read more

శబరిమల అయ్యప్ప భక్తులు ఇరుముడి ని తమతో పాటు నేరుగా విమాన ప్రయాణంలో తీసుకెళ్లేందుకు అనుమతి

శబరిమల పవిత్ర యాత్రలో పాల్గొనే అయ్యప్ప భక్తుల సౌలభ్యం కోసం, ఇరుముడికి ఉన్న పవిత్రత, భావోద్వేగాల్ని గౌరవిస్తూ, భక్తులు ఇరుముడి ని తమతో పాటు నేరుగా విమాన ప్రయాణంలో తీసుకెళ్లేందుకు మా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. అవసరమైన అన్ని భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేస్తూనే భక్తుల సాంప్రదాయలు, ఆచారాలకు ఎటువంటి భంగం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. మన దేశం గర్వించే సాంస్కృతిక విలువలు, సంప్రదాయాలు … Read more

రాజధాని అమరావతి లోని వెంకటపాలెంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులకు నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు.

రాజధాని అమరావతి లోని వెంకటపాలెంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు నేడు శంకుస్థాపన చేశారు. దేవాదాయ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధిత అంశాలపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. తిరుమలలో అమలు చేస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని దేవాలయాల్లో అమలు చేసే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. ప్రసాదం, అన్నప్రసాదంలో నాణ్యత … Read more

అంతర్జాతీయ విమానాశ్రయానికి మాస్టర్ ప్లాన్ రెడీ.

అమరావతి: అంతర్జాతీయ విమానాశ్రయానికి మాస్టర్ ప్లాన్ రెడీ.రాజధాని అమరావతిలో గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. మొత్తం 4,618 ఎకరాల్లో ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఫేజ్–1లో భాగంగా 4 కిలోమీటర్ల పొడవైన రన్‌వేను నిర్మించనున్నారు. ఈ విమానాశ్రయాన్ని ‘కోడ్–4ఎఫ్’ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నారు. దీని ద్వారా ఎయిర్‌బస్ A380, బోయింగ్ 777–9 వంటి ప్రపంచంలోని అతిపెద్ద విమానాలు కూడా అమరావతిలో ల్యాండింగ్ చేసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. … Read more

పంటలకు ధరలు తగ్గకుండా, రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాలీ |నారా చంద్రబాబు నాయుడు

పంటలకు ధరలు తగ్గకుండా, రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల పై నేడు సచివాలయం లో సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు రబీ సీజన్లో 50.75 లక్షల టన్నుల మేర ధాన్యాన్ని సేకరించాలనే అంచనాలు పెట్టుకున్నట్టు అధికారులు వివరించారు. ధాన్యం కొనుగోళ్ల నిమిత్తం రూ. 13,451 కోట్లు చెల్లింపులు జరపాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకోవాలని … Read more

నవంబర్ 26 ప్రతి భారతీయుడికి ఎంతో గర్వకారణమైన రోజు-నరేంద్ర మోదీ

నవంబర్ 26 ప్రతి భారతీయుడికి ఎంతో గర్వకారణమైన రోజు. 1949లో ఇదే రోజున రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. రాజ్యాంగం దేశ పురోగతిని స్పష్టతతో, దృఢ నిశ్చయంతో నిరంతరం ముందుకు నడిపిస్తున్న పవిత్ర గ్రంథం. అందుకే, దాదాపు దశాబ్దం కిందట 2015లో ఎన్‌డీఏ ప్రభుత్వం నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా గుర్తించాలని నిర్ణయించింది. మన రాజ్యాంగానికి ఉన్న ఈ శక్తే నాలాంటి ఒక సామాన్యమైన, ఆర్థికంగా వెనకబడిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని 24 సంవత్సరాలకు … Read more

పల్లె పండగ 2.0 ద్వారా రెండింతల అభివృద్ధి | DY.CM. పవన్ కళ్యాణ్

తెలుగు సంగీతానికి చిరస్థాయిగా నిలిచిన ఘంటసాల – ఆయన జయంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ ఘన నివాళి

ప్రతి పల్లెకు సదుపాయం… ప్రతి ఇంటికి సౌభాగ్యం – రూ. 6787 కోట్ల అంచనా వ్యయంతో పల్లె పండగ 2.0 – గ్రామాల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా పనులకు శ్రీకారం – రూ. 5,838 కోట్ల అంచనాతో 8,571 కిలోమీటర్ల కొత్త రహదారులు, రూ.375 కోట్లతో 25 వేల మినీ గోకులాలు – రూ. 4 కోట్ల వ్యయంతో 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రెయిన్లు – ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ నేతల బూతులు, బుద్ధులు మారడం లేదు … Read more

ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ కార్పోరేషన్ (ఏపీ లింక్)ను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యం|చంద్రబాబు నాయుడు

🏙️ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (UCF) అమలు – ఏపీలో నగరాభివృద్ధికి పెద్ద అడుగు!

ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ కార్పోరేషన్ (ఏపీ లింక్)ను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేయాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గ ుంతలు లేని రోడ్లు తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతా అంశమని స్పష్టం చేశారు. ఆర్ అండ్ బి శాఖపై నేడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి, ఆర్ అండ్ బి, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. #AndhraPradesh

Dark Mode