Andhra Pradesh Telangana National Entertainment International Gossips Sports Devotional Jobs

ఇదిగో విశాఖ – టీసీఎస్‌తో టెక్ విప్లవానికి మరో మెట్టు!

💼 ఇదిగో విశాఖ – టీసీఎస్‌తో టెక్ విప్లవానికి మరో మెట్టు! 🚀 సీఎం నారా చంద్రబాబు నాయుడు సంకల్పంతో🔹 విశాఖలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కార్యాలయ స్థాపన🔹 తొలిదశలోనే 2000 మందికి ఉపాధి అవకాశాలు🔹 యువతకు ఉద్యోగాలు – రాష్ట్రానికి  సంపద 🌐 మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో  విశాఖలో ఐ టీ హబ్ లో భారీ పరిశ్రమలు 🌟 “నూతన టెక్నాలజీ – నూతన ఉద్యోగాలు – నవ ఆంధ్రప్రదేశ్” #TCSinVizag #IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#Pawankalyan#NaraLokesh … Read more

చదువు అంటేనే చంద్రబాబు  చంద్రబాబు  అంటేనే చదువు| నారా లోకేష్

చదువు అంటేనే చంద్రబాబు  చంద్రబాబు  అంటేనే చదువు.. * 30 ఇంజనీరింగ్ కాలేజీలు కూడా లేని చోట, 300 ఇంజనీరింగ్ కాలేజీలు నెలకొల్పింది చంద్రబాబు * డీఎస్సీలతో 2 లక్షల మంది టీచర్లని రిక్రూట్ చేసింది చంద్రబాబు * ISB, IIIT, NAC, NALSAR, VIT, SRM, BITS లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు తెచ్చింది చంద్రబాబు గారు * 27 మెడికల్ కాలేజీలు తెచ్చి, 5015 MBBS సీట్లు తెచ్చింది చంద్రబాబు. జగన్ రెడ్డి తెచ్చింది కేవలం … Read more

రూ.25 లక్షల ఆరోగ్య రక్ష, ప్రజల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం తీసుకున్న చారిత్రకమైన నిర్ణయం

ప్రతీ కుటుంబానికి భరోసా, ప్రతీ వ్యక్తికి రక్షణ, ప్రతీ రోగికి నాణ్యమైన వైద్యం. ఇదే మా ప్రభుత్వ లక్ష్యం. రూ.25 లక్షల ఆరోగ్య రక్ష, ప్రజల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం తీసుకున్న చారిత్రకమైన నిర్ణయం. * ఆదాయంతో సంబంధం లేకుండా, రాష్ట్రంలో ప్రజలందరూ దీనికి అర్హులు* ఈ పాలసీ ద్వారా వారికి రూ. 25 లక్షల వరకూ ఉచిత వైద్య సేవలు అందుతాయి.* ఈ పాలసీ క్రింద 3,257 రకాల చికిత్సలు, శస్త్రచికిత్సలు, మందులు కవరేజ్‌లో … Read more

ఏపీలో ప్రజలందరికీ రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స |ఏపీ కేబినెట్ నిర్ణయం

ఏపీలో ప్రజలందరికీ రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స | ఏపీ ప్రభుత్వం మరో సంచలనాత్మక పథకాన్ని ప్రజల కోసం అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స అందించేలా యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్సలు అందేలా ఈ కొత్త విధానం పని చేస్తుంది. 2,493 నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు అందుతాయి . 3,257 … Read more

భావితరాల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న టీచర్లు అందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు| ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

భావితరాల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న టీచర్లు అందరికి *ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.* తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు, ఉపాధ్యాయుడు, భారత మాజీ రాష్ట్రపతి, భారత రత్న *డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్* జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ జరుపుకునే పండుగ రోజు ఇది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆచరించి చూపిన ఆదర్శాల నుంచి స్ఫూర్తిని పొందుతూ ఎందరో మహానుభావులు ఉపాధ్యాయ వృత్తికి పునరంకితమౌతున్నారు. పిల్లల్లో విజ్ఞాన జ్యోతులు వెలిగిస్తున్న వారందరికి అభినందనలు తెలుపుతున్నాను. అదే అంకితభావంతో పని చేస్తూ … Read more

156 మందికి ఎంపీడీవోలుగా పదోన్నతి

డిప్యూటీ – పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్

156 మందికి ఎంపీడీవోలుగా పదోన్నతి డిప్యూటీ ఎంపీడీవోలు, పరిపాలన అధికారులు 156 మందికి ఎంపీడీవోగా ప్రభుత్వం గురువారం పదోన్నతులు కల్పించింది. పంచాయతీరాజ్ శాఖలో ఒకేసారి భారీ సంఖ్యలో పదోన్నతులు కల్పించడం పదేళ్లలో ఇదే మొదటిసారి. ఈ ఉత్తర్వులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ వీఆర్ కృష్ణ తేజ జారీ చేశారు. 94 మంది డిప్యూటీ ఎంపీడీవోలు, మండల పరిషత్, జిల్లా పరిషత్తు, జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్ పంచాయతీ అధికారి కార్యాలయాల్లోని పరిపాలన అధికారులు మరో … Read more

Dark Mode