Andhra Pradesh Telangana National Entertainment International Gossips Sports Devotional Jobs

Pawan Kalyan – కాలుష్యం పై వైసీపీ కంపెనీలు మాత్రమే కాదు, అందరిపై చర్యలు!|పవన్ కళ్యాణ్

Pawan Kalyan – పవన్ కళ్యాణ్ ‘పర్యావరణ రక్షకుడు’ మోడ్‌ లో! కాలుష్య బోర్డు ఇబ్బందులు ఓపెన్.. వైసీపీ కంపెనీలు మాత్రమే కాదు, అందరిపై చర్యలు! 🌿 విజయవాడ: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ మళ్లీ ‘పవర్‌ఫుల్’ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు! ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రిగా ఆయన, కాలుష్య నియంత్రణ మండలి (APPCB) పనితీరు మీద లేవనెత్తిన ప్రశ్నలకు సుదీర్ఘ సమాధానం ఇచ్చి, రాష్ట్రవ్యాప్తంగా కాలుష్య ఇష్యూస్‌పై గట్టి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. “వైసీపీ కంపెనీలు … Read more

ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు | KTR BRS

ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు | KTR BRS ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు అనే విషయం.. అదే రాజ్యాంగంపై ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డికి తెలియదా ? అబద్ధపు హామీలు, గారడీ గ్యారెంటీలను నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి తమ చెప్పుతో తామే కొట్టుకునే దుస్థితి వచ్చిందని ఎల్లారెడ్డిపేట మండలకేంద్రానికి చెందిన రైతు లక్ష్మణ్ యాదవ్ తన గోసను వెల్లగక్కితే అక్రమ కేసుల పేరిట వేధిస్తారా ? … Read more

156 మందికి ఎంపీడీవోలుగా పదోన్నతి

డిప్యూటీ – పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్

156 మందికి ఎంపీడీవోలుగా పదోన్నతి డిప్యూటీ ఎంపీడీవోలు, పరిపాలన అధికారులు 156 మందికి ఎంపీడీవోగా ప్రభుత్వం గురువారం పదోన్నతులు కల్పించింది. పంచాయతీరాజ్ శాఖలో ఒకేసారి భారీ సంఖ్యలో పదోన్నతులు కల్పించడం పదేళ్లలో ఇదే మొదటిసారి. ఈ ఉత్తర్వులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ వీఆర్ కృష్ణ తేజ జారీ చేశారు. 94 మంది డిప్యూటీ ఎంపీడీవోలు, మండల పరిషత్, జిల్లా పరిషత్తు, జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్ పంచాయతీ అధికారి కార్యాలయాల్లోని పరిపాలన అధికారులు మరో … Read more

Andhra – గిరిజన కుటుంబాలకు ఉచిత సిలిండర్: మంత్రి నాదెండ్ల

రేషన్ షాపు

  Andhra – గిరిజన కుటుంబాలకు ఉచిత సిలిండర్: మంత్రి నాదెండ్ల గిరిజనులకు మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త చెప్పారు. దీపం-2 పథకం కింద 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. దీని వల్ల 16 జిల్లాల్లోని 23,912 గిరిజన కుటుంబాలు లబ్ధి పొందుతాయని పేర్కొన్నారు. దీనికోసం ప్రభుత్వంపై రూ.5.54 కోట్ల భారం పడుతుందని తెలిపారు. కాగా, గిరిజన ప్రాంతాల్లోని కుటుంబాలు 5 కేజీల ఎల్పీజీ సిలిండర్లు వినియోగిస్తుండటంతో వారు ఉచిత … Read more

ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా పని చేయాలి |ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

అవినీతికి పాల్పడుతారని సమాజం ముందు దోషిగా రెవెన్యూ శాఖ మీద పడిన ముద్రను తొలగించుకునే బాధ్యత కొత్తగా నియమితులైన గ్రామ పరిపాలన అధికారులపై ఉందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  స్పష్టం చేశారు. పరిపాలన చేయలేరని, అవినీతికి పాల్పడుతారంటూ మీపై జరిగిన ప్రచారం తప్పు.. అని నిరూపించాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా పని చేయాలని చెప్పారు. ✅ రెవెన్యూ శాఖలో కొత్తగా ఎంపికైన 5,106 మంది గ్రామ పాలనాధికారులు (GPO) … Read more

Dark Mode