ఉత్తరాంధ్రలో వర్షాల ముప్పు: చంద్రబాబు అధికారులతో సమీక్ష, అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు! వాయుగుండం ప్రభావంతో భారీవర్షాలు, వరదలు.. ప్రజల సురక్షితంగా చూడాలి!
ఉత్తరాంధ్రలో వర్షాల ముప్పు: చంద్రబాబు అధికారులతో సమీక్ష, అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు! వాయుగుండం ప్రభావంతో భారీవర్షాలు, వరదలు.. ప్రజల సురక్షితంగా చూడాలి! అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలో వాయుగుండం ప్రభావంతో భారీవర్షాలు, ఈదురుగాలులు, వరద ముప్పు పెరిగింది! ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం (అక్టోబర్ 2, 2025) సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఉత్తరాంధ్ర జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకుని, అధికారులకు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను ఎప్పటికప్పుడు … Read more