Andhra Pradesh Telangana National Entertainment International Gossips Sports Devotional Jobs

ఉత్తరాంధ్రలో వర్షాల ముప్పు: చంద్రబాబు అధికారులతో సమీక్ష, అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు! వాయుగుండం ప్రభావంతో భారీవర్షాలు, వరదలు.. ప్రజల సురక్షితంగా చూడాలి!

దుబాయ్‌

ఉత్తరాంధ్రలో వర్షాల ముప్పు: చంద్రబాబు అధికారులతో సమీక్ష, అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు! వాయుగుండం ప్రభావంతో భారీవర్షాలు, వరదలు.. ప్రజల సురక్షితంగా చూడాలి! అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్ర ప్రాంతంలో వాయుగుండం ప్రభావంతో భారీవర్షాలు, ఈదురుగాలులు, వరద ముప్పు పెరిగింది! ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం (అక్టోబర్ 2, 2025) సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఉత్తరాంధ్ర జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకుని, అధికారులకు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను ఎప్పటికప్పుడు … Read more

డీఎస్సీ కొత్త టీచర్లకు అక్టోబర్ 3 నుంచి శిక్షణ..

### డీఎస్సీ కొత్త టీచర్లకు అక్టోబర్ 3 నుంచి శిక్షణ: వెబ్ కౌన్సెలింగ్ 9-10 తేదీలు.. పంచాయతీ సెక్రటరీలు, కానిస్టేబుల్స్ ఆందోళనలు పెరుగుతున్నాయి! ప్రభుత్వం ఏమంటోంది? అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ-2025లో ఎంపికైన 16,000 మంది కొత్త ఉపాధ్యాయులకు మరో ముఖ్యమైన అడుగు! పాఠశాల విద్యాశాఖ అక్టోబర్ 3 నుంచి 10 వరకు మొదటి దశ శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ శిక్షణ తర్వాత అక్టోబర్ 9, 10 తేదీల్లో వెబ్ కౌన్సెలింగ్ … Read more

Pawan Kalyan -సమాజంలో అల్లరి చేసే శక్తులు వచ్చేస్తున్నాయా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షాకింగ్ హెచ్చరిక!

Pawan Kalyan – సమాజంలో అల్లరి చేసే శక్తులు వచ్చేస్తున్నాయా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షాకింగ్ హెచ్చరిక! ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం డివిజివ్ టాక్టిక్స్‌పై హెచ్చరికలు జారీ చేస్తూ, ఇబ్బంది సృష్టించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్, ప్రజలను హెచ్చరిస్తూ మాట్లాడుతూ, కొందరు అసాంఘిక శక్తులు మతం, కులం, మరికొన్ని సున్నితమైన విషయాలపై సమాజంలో విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని … Read more

ఏపిలో పలువురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల బదిలీలు

ఏపిలో పలువురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల బదిలీలు ▪️టీటీడీ ఈవోగా అనిల్‌ కుమార్‌ సింఘాల్‌. ▪️ఆర్‌ అండ్‌ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబు.▪️మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ప్రిన్సిపాల్‌ సెక్రటరీగా సౌరభ్‌ గౌర్. ▪️సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా శ్యామలారావు.▪️ఎక్సైజ్‌, మైనింగ్‌ శాఖ ముఖ్య కార్యదర్శిగా ముకేష్‌ కుమార్‌ మీనా.▪️అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండే. ▪️గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనంతరామ్‌. ▪️మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సీహెచ్ శ్రీధర్.▪️ ఎండోమెంట్స్ కార్యదర్శిగా … Read more

రూ.25 లక్షల ఆరోగ్య రక్ష, ప్రజల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం తీసుకున్న చారిత్రకమైన నిర్ణయం

ప్రతీ కుటుంబానికి భరోసా, ప్రతీ వ్యక్తికి రక్షణ, ప్రతీ రోగికి నాణ్యమైన వైద్యం. ఇదే మా ప్రభుత్వ లక్ష్యం. రూ.25 లక్షల ఆరోగ్య రక్ష, ప్రజల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం తీసుకున్న చారిత్రకమైన నిర్ణయం. * ఆదాయంతో సంబంధం లేకుండా, రాష్ట్రంలో ప్రజలందరూ దీనికి అర్హులు* ఈ పాలసీ ద్వారా వారికి రూ. 25 లక్షల వరకూ ఉచిత వైద్య సేవలు అందుతాయి.* ఈ పాలసీ క్రింద 3,257 రకాల చికిత్సలు, శస్త్రచికిత్సలు, మందులు కవరేజ్‌లో … Read more

డీఎస్సీ అంటే చంద్రబాబు… చంద్రబాబు అంటే డీఎస్సీ… మంత్రి నారా లోకేష్

నేపాల్‌లోని ప్రతి ఆంధ్రుడు ఏపీకి చేరేలా ప్రయత్నం చేస్తున్నాం-మంత్రి నారా లోకేష్

డీఎస్సీ అంటే చంద్రబాబు… చంద్రబాబు అంటే డీఎస్సీ… ఇప్పుడు ఉన్న ఉపాధ్యాయుల్లో దాదాపు 80 శాతం మంది చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు వేసిన డీఎస్సీలో ఎంపికైన వారే. 13 డీఎస్సీల ద్వారా 1.80 లక్షల మంది టీచర్లను చంద్రబాబే నియమించారు. మెగా డీఎస్సీ ఫైల్ మీదే చంద్రబాబు తొలి సంతకం పెట్టారు. డీఎస్సీ నిర్వహించడం ఎంతటి ఛాలెంజో అందరికీ తెలుసు.కానీ సీఎం డైరెక్షన్లో మెగా డీఎస్సీ ద్వారా టీచర్ల నియామకం సమర్థవంతంగా నిర్వహించాం. 70 కేసులు … Read more

కొత్త హెలికాప్టర్ ఖరీదు చేయనున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

కొత్త హెలికాప్టర్ ఖరీదు చేయనున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సన్ లైట్ తగ్గినా, మబ్బులు ఎక్కువగా ఉన్నా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రయాణించే అధునాతన టెక్నాలజీతో కూడిన AIR BUS H160 మోడల్ హెలికాప్టర్ ఖరీదు చేయనున్న చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాతావరణ అనుకూలంగా పర్యటనలు జరగాలని ఈ సందర్భంగా అత్యధిక టెక్నాలజీతో కూడినటువంటి హెలికాప్టర్ను ఖరీదు తెలిసింది . వర్షాకాలంలో కూడా పర్యటనలు చేసేలాగా మరియు ఏజెన్సీ ప్రాంతాల్లో ఎటువంటి … Read more

Andhra – గిరిజన కుటుంబాలకు ఉచిత సిలిండర్: మంత్రి నాదెండ్ల

రేషన్ షాపు

  Andhra – గిరిజన కుటుంబాలకు ఉచిత సిలిండర్: మంత్రి నాదెండ్ల గిరిజనులకు మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త చెప్పారు. దీపం-2 పథకం కింద 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. దీని వల్ల 16 జిల్లాల్లోని 23,912 గిరిజన కుటుంబాలు లబ్ధి పొందుతాయని పేర్కొన్నారు. దీనికోసం ప్రభుత్వంపై రూ.5.54 కోట్ల భారం పడుతుందని తెలిపారు. కాగా, గిరిజన ప్రాంతాల్లోని కుటుంబాలు 5 కేజీల ఎల్పీజీ సిలిండర్లు వినియోగిస్తుండటంతో వారు ఉచిత … Read more

15వ ఆర్థిక సంఘం నిధులను సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

గత ప్రభుత్వం రూ.5500 కోట్ల ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించి స్థానిక సంస్ధలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. దానికి భిన్నంగా కూటమి ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను ఎప్పటికప్పుడు స్థానిక సంస్థలకు జమచేసి గ్రామ పంచాయతీల్లో తాగునీరు, పారిశుధ్యం, రోడ్ల నిర్మాణాలకు ఊతమిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులను సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చేస్తామని సీఎం చంద్రబాబుగారు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నిన్న (సెప్టెంబర్ 2) … Read more

Dark Mode