సొంతింటి కల సాకారం.. పేదలందరికీ పక్కా గృహాలు.. ఎంతమంది అర్హులు
సొంతింటి కల సాకారం.. పేదలందరికీ పక్కా గృహాలు.. ఎంతమంది అర్హులు ఆంధ్రప్రదేశ్లో నిరుపేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ శాశ్వత గృహాలు, ఇళ్ల స్థలాలు అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు అమలవుతున్నాయి. ప్రభుత్వ ప్రణాళికల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న 2.61 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని నిర్దేశిత గడువులో పూర్తి చేసి లబ్ధిదారులకు అందించనున్నారు. PMAY-1.0 పథకం కింద చేపట్టిన గృహాలన్నింటినీ ఈ ఏడాది … Read more