ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ కార్పోరేషన్ (ఏపీ లింక్)ను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేయాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
ుంతలు లేని రోడ్లు తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతా అంశమని స్పష్టం చేశారు. ఆర్ అండ్ బి శాఖపై నేడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి, ఆర్ అండ్ బి, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
#AndhraPradesh


Arattai