తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్గ్రామాలలో రైతులతో మాట్లాడిన చంద్రశేఖర్యర్రగొండపాలెం నియోజకవర్గం, దోర్నాల మండలంలో మొంథా తుఫాన్ ప్రభావ ప్రాంతాలలో ఎమ్మెల్యే శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ గారు పర్యటించారు.ఈ సందర్భంగా కొత్తూరు, గంటవాని పల్లి, యడవల్లి, కడపరాజు పల్లి గ్రామాలలో వరద ప్రభావం ఎక్కువగా ఉన్న చెరువులను, పంట పొలాలను ఎమ్మెల్యే పరిశీలించారు. పెద్దదోర్నాల మండలం గంటవాణి పల్లె చెరువుని సందర్శించిన యర్రగొండపాలెం ఎమ్మెల్యే శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ అనంతరం గ్రామస్థులతో ఫోన్ లో … Read more