గత ప్రభుత్వం కట్టిన ఎంబిబిఎస్ కట్టిన ఫేక్ మెడికల్ కాలేజీల కత ఇది..! జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ అనే ఎన్డీఏ ప్రభుత్వ విధానంలో ఏపీకి 17 కాలేజీలను కేంద్రం మంజూరు చేసింది. వీటన్నిటినీ పూర్తి చేయడానికి రూ.8480 కోట్లు అవసరం కాగా, ఐదేళ్లలో జగన్ ఖర్చు చేసింది కేవలం రూ.476 కోట్లు. రెండు కాలేజీల పనులు టీడీపీ హయాంలో ప్రారంభం కాగా, కాలేజీల నిర్మాణ పనులు అరకొర చేపట్టి 17 కాలేజీలు పూర్తి చేసినట్టు ఫేక్ … Read more
ys jagan
చదువు అంటేనే చంద్రబాబు చంద్రబాబు అంటేనే చదువు| నారా లోకేష్
చదువు అంటేనే చంద్రబాబు చంద్రబాబు అంటేనే చదువు.. * 30 ఇంజనీరింగ్ కాలేజీలు కూడా లేని చోట, 300 ఇంజనీరింగ్ కాలేజీలు నెలకొల్పింది చంద్రబాబు * డీఎస్సీలతో 2 లక్షల మంది టీచర్లని రిక్రూట్ చేసింది చంద్రబాబు * ISB, IIIT, NAC, NALSAR, VIT, SRM, BITS లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు తెచ్చింది చంద్రబాబు గారు * 27 మెడికల్ కాలేజీలు తెచ్చి, 5015 MBBS సీట్లు తెచ్చింది చంద్రబాబు. జగన్ రెడ్డి తెచ్చింది కేవలం … Read more
వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రయాణం…!
వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రయాణం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రాజకీయ పథం సమకాలీన భారత రాజకీయాల్లో ఒక ముఖ్యమైన కథ, వారసత్వ వారసత్వం మరియు వ్యక్తిగత పోరాటం రెండూ ఇందులో ఉన్నాయి. ఆయన కెరీర్ తన తండ్రి, ఆంధ్రప్రదేశ్కు రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన వై.ఎస్. రాజశేఖర రెడ్డి (వై.ఎస్.ఆర్) నీడలో ప్రారంభమైంది. అయితే, ఆయన స్వతంత్ర మార్గం, ధిక్కరణ, భారీ ప్రజా చేరువ మరియు కొత్త రాజకీయ శక్తిని సృష్టించడం ద్వారా రూపుదిద్దుకుంది, … Read more
Ys jagan సంచలన వ్యాఖ్యలు
@ncbn గారూ అనుకున్నంత పనీచేశారు. సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల మాదిరిగా మీవాళ్లకు కమీషన్ల కొరకు దోచిపెడుతున్నారు. మేం పెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిన్న కేబినెట్లో స్కాంలకోసం ప్రైవేటు పరం చేయడం అవినీతిలో మీ బరితెగింపునకు నిదర్శనం, రాష్ట్రానికి శాశ్వతంగా చేస్తున్న అన్యాయం. ప్రజల ఆస్తులను దోచుకున్న వ్యక్తిగా ఇదివరకే మీకు పేరు ఉంది. దీనితో చరిత్రహీనుడిగా మీరు నిలిచిపోతారు చంద్రబాబుగారూ. … Read more
తాళ్లపల్లిలో ఉల్లి పంటను పరిశీలించిన వైఎస్ జగన్..
కడప: వేంపల్లి(మం) తాళ్లపల్లిలో ఉల్లి పంటను పరిశీలించిన వైఎస్ జగన్.. రైతులకు కూలీ ఖర్చులు కూడా రావడం లేదు.. రైతులతో ఈ ప్రభుత్వం ఆడుకుంటుంది.. ఏ పంట వేసినా గిట్టుబాటు ధర లేదు.. ప్రభుత్వమే రైతుల వద్ద నుంచి ఉల్లి కొనుగోలు చేయాలి.. కమీషన్ల కోసం ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ను ప్రోత్సహిస్తోంది-జగన్