Andhra Pradesh Telangana National Entertainment International Gossips Sports Devotional Jobs

కర్ణాటక రాష్ట్రం మహాసంస్థాన మఠాన్ని సందర్శించిన మంత్రి నారా లోకేష్

కర్ణాటక రాష్ట్రం మహాసంస్థాన మఠాన్ని సందర్శించిన మంత్రి నారా లోకేష్ కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లా నాగమంగల తాలూకాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం శ్రీ ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠాన్ని సందర్శించిన మంత్రి నారా లోకేష్ క్షేత్రంలోని శ్రీ కాలభైరవేశ్వర స్వామివారిని దర్శించుకున్నాను. మఠం పీఠాధిపతి జగద్గురు శ్రీ నిర్మలానందనాథ మహాస్వామిజీ ఆశీర్వాదం పొందారు. మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలు, మెడికల్ కాలేజ్, హాస్పిటల్, యూనివర్సిటీని సందర్శించాను. మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంవిత్ పాఠశాలల గురించి ప్రత్యేకంగా అడిగితెలుసుకున్నారు. … Read more

Pavan Kalyan – కేంద్ర ప్రభుత్వం GST పై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Pavan Kalyan – కేంద్ర ప్రభుత్వం GST పై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్రకోట నుండి ఇచ్చిన హామీని నెరవేర్చుతూ, గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు GST భారాన్ని తగ్గించడం ద్వారా తదుపరి తరం సంస్కరణలను ముందుకు తీసుకువచ్చింది. పేదలు, మధ్యతరగతి, రైతులు మరియు ఆరోగ్య సంరక్షణకు అందించిన గణనీయమైన ఉపశమనంతో పాటు, జీవితాలను కాపాడే మరియు భవిష్యత్తును శక్తివంతం చేసే విద్య మరియు … Read more

నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణం

నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణం

నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణం నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణం – ఫ్యాకల్టీ గోపాలరాజును కత్తితో పొడిచిన ఎంటెక్ విద్యార్థి వినయ్ – ఎగ్జామ్ హాల్ లోకి అనుమతి ఇవ్వలేదని ఘాతుకం . ఫ్యాకల్టీ గోపాలరాజుకు గాయాలు – నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలింపు – దాడి చేసిన స్టూడెంట్ ను బంధించి పోలీసులకు అప్పగించిన ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు.

Telangana – శ్రీ కాళోజీ నారాయణ రావు సాహితీ పురస్కారం 2025 సంవత్సరానికి గాను ఎంపికైన నెల్లుట్ల రమాదేవి

శ్రీ కాళోజీ నారాయణ రావు సాహితీ పురస్కారం 2025 సంవత్సరానికి గాను ఎంపికైన నెల్లుట్ల రమాదేవి

Telangana – శ్రీ కాళోజీ నారాయణ రావు సాహితీ పురస్కారం 2025 సంవత్సరానికి గాను ఎంపికైన నెల్లుట్ల రమాదేవి ప్రజాకవి, పద్మ విభూషణ్ శ్రీ కాళోజీ నారాయణ రావు గారి పేరిట ప్రతి ఏటా అందజేసే ప్రతిష్టాత్మకమైన సాహితీ పురస్కారం 2025 సంవత్సరానికి గాను ఎంపికైన కవయిత్రి, రచయిత్రి శ్రీమతి నెల్లుట్ల రమాదేవి కి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  అభినందనలు తెలియజేశారు. ❇️ ప్రజాకవి, పద్మ విభూషణ్ శ్రీ కాళోజీ నారాయణరావు  పేరిట తెలంగాణ … Read more

ఏపిలో పలువురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల బదిలీలు

ఏపిలో పలువురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల బదిలీలు ▪️టీటీడీ ఈవోగా అనిల్‌ కుమార్‌ సింఘాల్‌. ▪️ఆర్‌ అండ్‌ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబు.▪️మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ప్రిన్సిపాల్‌ సెక్రటరీగా సౌరభ్‌ గౌర్. ▪️సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా శ్యామలారావు.▪️ఎక్సైజ్‌, మైనింగ్‌ శాఖ ముఖ్య కార్యదర్శిగా ముకేష్‌ కుమార్‌ మీనా.▪️అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండే. ▪️గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనంతరామ్‌. ▪️మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సీహెచ్ శ్రీధర్.▪️ ఎండోమెంట్స్ కార్యదర్శిగా … Read more

Gst తగ్గింపు వల్ల రైతులు మరియు సామాన్య ప్రజలకు అతి తక్కువ ధరలకు వస్తువులు

సముద్ర ఉత్పత్తుల ఎగుమతిలో 34% వాటాతో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో ఉంది. తగ్గిన జీఎస్‌టీతో ఈ రంగంలో ఏపీ కొత్త రికార్డులు సృష్టిస్తుంది. తగ్గనున్న సిమెంట్ ధరలు..దిగిరానున్న కిరాణా సరుకుల ధరలు.. అన్న దాతల అబివృద్ధి కోసం, రైతు పనిముట్లు పైన gst భారం తగించిన కేంద్రం ఇకపై అందరికీ.. తియ్యని వేడుక..

ప్రభుత్వ మెడికల్ కాలేజీలు సాధించటంపై, జగన్ రెడ్డి నాటకం బట్టబయలు… @ టీడీపీ

జగన్ పాలన.. ఏపీకి శాపం.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు సాధించటంపై, జగన్ రెడ్డి నాటకం బట్టబయలు… కేంద్ర ప్రభుత్వం, దేశంలోని ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వం మెడికల్ కాలేజీ ఉండాలి అనే స్కీం తెచ్చింది.  కేంద్రం ఇచ్చిన అవకాశాన్ని అన్ని రాష్ట్రాలు అంది పుచ్చుకున్నాయి. మన పక్క రాష్ట్రం తెలంగాణా 2019-24 మధ్య 38 మెడికల్ కాలేజీలు సాధించుకుని, ప్రారంభించుకుంది. తమిళనాడు 29, కర్ణాటక 16 సాధించుకున్నాయి. ఇటు ఉత్తర ప్రదేశ్ 40, మహారాష్ట్ర 28, రాజస్థాన్ … Read more

ఇదిగో విశాఖ – టీసీఎస్‌తో టెక్ విప్లవానికి మరో మెట్టు!

💼 ఇదిగో విశాఖ – టీసీఎస్‌తో టెక్ విప్లవానికి మరో మెట్టు! 🚀 సీఎం నారా చంద్రబాబు నాయుడు సంకల్పంతో🔹 విశాఖలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కార్యాలయ స్థాపన🔹 తొలిదశలోనే 2000 మందికి ఉపాధి అవకాశాలు🔹 యువతకు ఉద్యోగాలు – రాష్ట్రానికి  సంపద 🌐 మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో  విశాఖలో ఐ టీ హబ్ లో భారీ పరిశ్రమలు 🌟 “నూతన టెక్నాలజీ – నూతన ఉద్యోగాలు – నవ ఆంధ్రప్రదేశ్” #TCSinVizag #IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#Pawankalyan#NaraLokesh … Read more

శాశ్వత భవనాల నిర్మాణం వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్

  ✳️ సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వంతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ✳️ జేఎన్టీయూ వీసీ, సాంకేతిక విద్యా కమిషనర్‌తో మాట్లాడిన కేటీఆర్. ✳️ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచన. ✳️ రాష్ట్ర ప్రభుత్వం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ కోసం శాశ్వత భవనాల నిర్మాణం వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్ చేశారు. ✳️ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తరగతులకు ఆటంకం కలగకుండా చూస్తామని హామీ … Read more

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి దంపతులకు లుక్ అవుట్ నోటీసులు

*బాలీవుడ్ నటి శిల్పా శెట్టి దంపతులకు లుక్ అవుట్ నోటీసులు* రూ.60 కోట్ల మోసం కేసులో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా లపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన ముంబై పోలీసులు ఓ వ్యాపారవేత్తను మోసం చేసినట్లు శిల్ప శెట్టి దంపతులపై ఆరోపణలు వ్యాపారాన్ని విస్తరిస్తామని చెప్పి  2015 నుంచి 2023 వరకు తన నుంచి రూ. 60 కోట్ల వరకు తీసుకుని సొంత ఖర్చులకు వాడుకున్నారని ఆరోపణ..

Dark Mode