రూ.20 వేల కోట్ల పెట్టుబడులకు SIPB ఆమోదం – ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కీలక సమావేశం
రూ.20 వేల కోట్ల పెట్టుబడులకు SIPB ఆమోదం – ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కీలక సమావేశం రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) 13వ సమావేశం ఈరోజు సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నిర్వహించబడింది.ఈ సమావేశంలో మొత్తం 26 కంపెనీల నుండి వచ్చిన రూ.20,000 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలపై సమగ్ర చర్చ జరిగింది. రాష్ట్ర అభివృద్ధి, ఉద్యోగాల సృష్టి, పరిశ్రమల విస్తరణకు దోహదపడే అనేక ప్రాజెక్టులకు SIPB ఆమోదం తెలిపింది. … Read more