Andhra Pradesh Telangana National Entertainment International Gossips Sports Devotional Jobs

Nepal -నేపాల్ మళ్లీ అగ్గిపెట్టె: 72 మంది ప్రాణాలు పోయినా నిరసనలు ఎందుకు ఆగడంలేదు?

Nepal -నేపాల్ మళ్లీ అగ్గిపెట్టె: 72 మంది ప్రాణాలు పోయినా నిరసనలు ఎందుకు ఆగడంలేదు?

  నేపాల్ మళ్లీ అగ్గిపెట్టె: 72 మంది ప్రాణాలు పోయినా నిరసనలు ఎందుకు ఆగడంలేదు? నేపాల్‌లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతున్నాయి. కొన్ని రోజుల క్రితమే నిరసనలు శాంతించాయని అనుకున్నారు. కానీ మళ్లీ అల్లర్లు చెలరేగాయి. తాజాగా తాత్కాలిక ప్రధానమంత్రిగా సుశీలా కార్కి బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆమె పదవిలోకి వచ్చిన తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. వాటిల్లో ముఖ్యంగా జనరల్-జి నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వడం, వారందరికీ … Read more

నేపాల్‌లో అల్లకల్లోలం: చిక్కుకున్న ఏపీ ఎమ్మెల్యే భార్య, కూతురు !

నేపాల్‌లో అల్లకల్లోలం: చిక్కుకున్న ఏపీ ఎమ్మెల్యే భార్య, కూతురు ! నేపాల్‌లో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. ప్రభుత్వ అవినీతిపై యువత ఆగ్రహం చెందడంతో ఆందోళనలు, నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ నిరసనలు కాస్తా హింసాత్మకంగా మారడంతో పలువురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ అల్లర్లలో భారతీయులు, ముఖ్యంగా తెలుగు వాసులు కూడా చిక్కుకున్నారు. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి భార్య కోట్ల సుజాతమ్మ, ఆమె … Read more

Nepal -నేపాల్‌లో చరిత్ర సృష్టించిన సుశీలా కర్కి: మాజీ చీఫ్ జస్టిస్ నుంచి దేశ తొలి మహిళా ప్రధాని వరకు ప్రయాణం!”

నేపాల్‌లో చరిత్ర సృష్టించిన సుశీలా కర్కి: మాజీ చీఫ్ జస్టిస్ నుంచి దేశ తొలి మహిళా ప్రధాని వరకు ప్రయాణం!”

Nepal -నేపాల్‌లో చరిత్ర సృష్టించిన సుశీలా కర్కి: మాజీ చీఫ్ జస్టిస్ నుంచి దేశ తొలి మహిళా ప్రధాని వరకు ప్రయాణం!”  నెలలుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి నేపాల్‌లో చివరకు ముగిసింది. ప్రధాని కేపీ శర్మ రాజీనామా చేసిన తరువాత, మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి తాత్కాలిక ప్రధానిగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి రామచంద్ర పౌడెల్ ఆమెను ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా కర్కి నేపాల్ చరిత్రలో మరో మైలురాయిని సృష్టించారు—ఆ దేశానికి మొదటి మహిళా … Read more

నేపాల్‌లోని ప్రతి ఆంధ్రుడు ఏపీకి చేరేలా ప్రయత్నం చేస్తున్నాం-మంత్రి నారా లోకేష్

నేపాల్‌లోని ప్రతి ఆంధ్రుడు ఏపీకి చేరేలా ప్రయత్నం చేస్తున్నాం-మంత్రి నారా లోకేష్

నేపాల్‌లోని ప్రతి ఆంధ్రుడు ఏపీకి చేరేలా ప్రయత్నం చేస్తున్నాం-మంత్రి నారా లోకేష్ మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 12 వేర్వేరు ప్రాంతాల్లో 217 మంది ఏపీ వ్యక్తులు నేపాల్‌లో ఉన్నారు. కాఠ్‌మాండూ నుంచి రేపు మధ్యాహ్నం ఏపీ వ్యక్తులను తీసుకొస్తున్నాం. రేపు మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఏపీ వాళ్లను తరలిస్తున్నాం. నేపాల్‌లోని ఏపీ వ్యక్తులందరినీ ఇంటికి చేర్చే బాధ్యత మాది. కార్యదక్షత అనండి. సంకల్పం అనండి. నిబద్ధత అనండి. గురువారం సాయంత్రం కల్లా నేపాల్ లో … Read more

నేపాల్ ప్రధాని పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, హింసాత్మక నిరసనలపై కెపి ఓలి పెద్ద ప్రకటన చేశారు

నేపాల్ ప్రధాని పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, హింసాత్మక నిరసనలపై కెపి ఓలి పెద్ద ప్రకటన చేశారు నేపాల్‌లో ‘జనరల్-జెడ్’ నిరసనల మధ్య ప్రధానమంత్రి ఒక పెద్ద ప్రకటన చేశారు. నేను రాజీనామా చేయాల్సి వచ్చినా, సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేయనని ప్రధానమంత్రి కెపి శర్మ ఓలి అన్నారు. క్యాబినెట్ సమావేశం తర్వాత ప్రధాని ఓలి ఈ ప్రకటన చేశారు. ‘జనరల్ జెడ్ దుండగులకు’ తాను తలవంచనని ఓలి స్పష్టమైన సందేశం ఇచ్చారు. నేపాల్ రాజకీయ … Read more

Dark Mode