రెండు దశాబ్దాల రోడ్డు వేదనకు ముగింపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
రెండు దశాబ్దాల రోడ్డు వేదనకు ముగింపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ – రెండు రోడ్లకు రూ.7.60 కోట్ల మంజూరు ప్రజల సమస్యలను నేరుగా వింటూ, క్షేత్ర స్థాయిలోనే తక్షణ పరిష్కారాలు చూపడంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. పర్యటనల్లో ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని సానుకూల దృక్పథంతో పరిశీలిస్తూ, సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా ఇటీవల ఐ.ఎస్. జగన్నాథపురం పర్యటనలో … Read more