భారత్-పాక్ మ్యాచ్ బ్యాన్ అవుతుందా? సోషల్ మీడియాలో దుమారం – అనురాగ్ ఠాకూర్
🚨 “భారత్-పాక్ మ్యాచ్ క్యాన్సిల్ చేయాలా? సోషల్ మీడియాలో జోరుగా డిమాండ్ – అనురాగ్ ఠాకూర్ ఇచ్చిన క్లారిటీ ఇదే!” క్రికెట్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే అభిమానుల్లో జోష్ మామూలుగా ఉండదు. కానీ ఈసారి మాత్రం పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఆసియా కప్ 2025లో భాగంగా సెప్టెంబర్ 14న జరగబోయే భారత్-పాక్ పోరు చుట్టూ పెద్ద వివాదం రేగింది. ఈ మ్యాచ్ను పూర్తిగా బ్యాన్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్షాలు నిరసనలు చేస్తుంటే, సోషల్ … Read more