Andhra Pradesh Telangana National Entertainment International Gossips Sports Devotional Jobs

ఐబొమ్మ రవి కేసులో మరో ట్విస్ట్…?

ఐబొమ్మ రవి కేసులో మరో ట్విస్ట్. ఆయన్ని పోలీసులు ఎలా పట్టుకున్నారో అప్‌ డేట్‌ వచ్చింది. ఫ్రెండ్సే ఆయన్ని పట్టించారు. అయితే అది ఎలాగో పోలీసులు తెలిపారు. ఐబొమ్మ రవి కేసులో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. చిత్ర పరిశ్రమకి పైరసీ పేరుతో వణుకు పుట్టించిన సైబర్‌ కేటుగాడు ఐబొమ్మ రవి గత వారం పోలీసులకు దొరికిపోయిన విషయం తెలిసిందే. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కి వచ్చిన ఆయన తన అపార్ట్ మెంట్‌లో పోలీసులకు … Read more

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ యువకుడు దుర్మరణం

అమెరికా

🇺🇸 అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ యువకుడు దుర్మరణం 😔 అమెరికా చికాగోలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌ చంచల్‌గూడకు చెందిన షెరాజ్‌ మెహతాబ్‌ మొహమ్మద్‌ (25) మృతి చెందాడు. సమాచారం ప్రకారం, ఈ ఘటన ఆదివారం ఇల్లినాయిస్‌ రాష్ట్రంలోని ఈవెన్‌స్టన్‌ ప్రాంతంలో జరిగింది. ప్రయాణిస్తున్న సమయంలో షెరాజ్ వాహనం ప్రమాదానికి గురై, అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. 📍 షెరాజ్‌ అమెరికాలో ఉన్నత అవకాశాల కోసం చదువుల నిమిత్తం వెళ్లినట్లు కుటుంబసభ్యులు … Read more

ఐబొమ్మ పోలీసులకు బెదిరింపులు? వెబ్‌సైట్ బ్లాక్ చేస్తే మీ ఫోన్ నంబర్లు బయటపెడతామంటూ వైరల్ ప్రకటన…

### ఐబొమ్మ పోలీసులకు బెదిరింపులు? వెబ్‌సైట్ బ్లాక్ చేస్తే మీ ఫోన్ నంబర్లు బయటపెడతామంటూ వైరల్ ప్రకటన.. మీడియా, OTT, హీరోలకు షాకింగ్ రివీల్ అవుతుంది! #iBomma హైదరాబాద్: తెలుగు సినిమా పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ (iBomma) మళ్లీ వివాదాలకు కారణమైంది! సెప్టెంబర్ 30, 2025న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు దేశంలోనే అతిపెద్ద పైరసీ ముఠాను పట్టుకుని, 5 మందిని అరెస్ట్ చేసిన తర్వాత, ఐబొమ్మ వెబ్‌సైట్‌పై బ్లాక్ చర్యలు తీసుకుంటున్నారు. దీనికి ప్రతిస్పందనగా, అక్టోబర్ … Read more

హైదరాబాద్‌లో ‘హనీట్రాప్’ షాక్ కొనసాగుతోంది! గోల్కొండ కేసులో 5 మంది నిందితులు 2 రోజుల కస్టడీ.. , ఎవరు ఎవరు?

హైదరాబాద్‌లో ‘హనీట్రాప్’ షాక్ కొనసాగుతోంది! గోల్కొండ కేసులో 5 మంది నిందితులు 2 రోజుల కస్టడీ.. , ఎవరు ఎవరు? 🚨 హైదరాబాద్: హైదరాబాద్‌లోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సెన్సేషనల్ ‘హనీట్రాప్’ కేసులో విచారణ దూకుడుగా సాగుతోంది. నేడు (సెప్టెంబర్ 20, 2025) పోలీసులు 5 మంది నిందితులను 2 రోజుల కస్టడీలోకి తీసుకుంటున్నారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న అమర్, మౌలాలి, రాజేష్, మంజుల, రజిని (మహిళ)లను నాంపల్లి కోర్టు అనుమతించింది. ఈ … Read more

హైదరాబాద్: హెచ్ఎండీఏకు మహా షాక్! బాచుపల్లి 70 ప్లాట్లు జీరో సేల్స్.. తుర్కయాంజల్‌లో కేవలం 2 మాత్రమే! రూ.70,000 ధరే ‘ఫ్లాప్’కు కారణం ఏమిటి?

### హెచ్ఎండీఏకు మహా షాక్! బాచుపల్లి 70 ప్లాట్లు జీరో సేల్స్.. తుర్కయాంజల్‌లో కేవలం 2 మాత్రమే! రూ.70,000 ధరే ‘ఫ్లాప్’కు కారణం ఏమిటి? హైదరాబాద్: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో HMDA (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ) ప్లాట్ వేలాలు ఎప్పుడూ హాట్ టాపిక్. కానీ, ఈసారి పెద్ద డిజాస్టర్! బాచుపల్లిలో 70 ప్లాట్లు వేలంలో ఒక్కటి కూడా అమ్ముడుపోకపోవడంతో HMDA అధికారులు షాక్‌లో మునిగారు. మరోవైపు తుర్కయాంజల్‌లో 12 ప్లాట్లలో కేవలం 2 మాత్రమే … Read more

హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ చెరువు కట్ట వద్ద చోటు చేసుకున్న విషాద ఘటన

మరొకరి వద్ద భర్త.. మద్యానికి బానిసైన భార్య.. చివరికి ఆత్మహత్య హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ చెరువు కట్ట వద్ద చోటు చేసుకున్న విషాద ఘటన పది సంవత్సరాల క్రితం సాయి కుమార్‌ (33)ను వివాహమాడిన పొల్ల భవాని (28) వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉండగా.. మద్యానికి బానిస అయిన భవాని ఇంటి సమస్యలు, మద్యానికి బానిసవ్వడం వల్ల.. తరచూ భార్యభర్తల మధ్య గొడవలు చివరికి తాను కలిసి ఉండలేనంటూ.. మరో వ్యక్తి వద్ద ఉంటానని వెళ్లిపోయిన … Read more

Telangana-హైదరాబాద్‌లో భారీ వర్షాలు: రేవంత్ రెడ్డి అలర్ట్ సిగ్నల్..

telangana

🌧️Telangana- హైదరాబాద్‌లో భారీ వర్షాలు: రేవంత్ రెడ్డి అలర్ట్ సిగ్నల్.. అన్ని శాఖలకు ప్రత్యేక ఆదేశాలు! హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. రహదారులు నీటమునిగిపోతూ, పాతకాలపు ఇళ్లలో పగుళ్లు కనిపిస్తూ, చెరువులు పొంగిపొర్లుతున్న నేపథ్యాన్ని గమనించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. అధికార యంత్రాంగం 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అన్ని శాఖల సమన్వయం అవసరం సిటీ లిమిట్స్‌లో వర్షం కారణంగా ఎలాంటి … Read more

Telangana news- పనివాళ్లపై నమ్మకం.. ప్రాణం పోయింది! కూకట్‌పల్లిలో మహిళ దారుణ హత్య”

పనివాళ్లపై నమ్మకం.. ప్రాణం పోయింది! కూకట్‌పల్లిలో మహిళ దారుణ హత్య”

Telangana news -“పనివాళ్లపై నమ్మకం.. ప్రాణం పోయింది! కూకట్‌పల్లిలో మహిళ దారుణ హత్య” హైదరాబాద్‌లో మరో షాకింగ్ క్రైమ్ వెలుగులోకి వచ్చింది. కూకట్‌పల్లిలో ఇంట్లో పని చేసే వారినే నమ్మి పెట్టుకున్న ఓ మహిళ ప్రాణం కోల్పోయింది. డబ్బు కోసం పనివాళ్లే ఆమెను దారుణంగా హత్య చేశారు. అన్నం పెట్టిన చేతులకే కత్తి పట్టి చంపేశారన్న విషయం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఘటన వివరాలు బుధవారం సాయంత్రం స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో రేణు అగర్వాల్ అనే … Read more

హైదరాబాద్ నగరం మొత్తానికి 24 గంటలు నల్లా తాగు నీళ్లు ఇచ్చే బాధ్యత మాది – కేటీఆర్

హైదరాబాద్ నగరం మొత్తానికి 24 గంటలు నల్లా తాగు నీళ్లు ఇచ్చే బాధ్యత మాది హైదరాబాద్ ఓఆర్ఆర్ చుట్టూ మేము 50 కిలోమీటర్ల రింగ్ మెయిన్ నిర్మాణం చేశాం రాబోయేది మన కేసీఆర్ ప్రభుత్వమే.. మిగతా రింగ్ మెయిన్ కూడా మేమే పూర్తి చేస్తాం ఈ రింగ్ మెయిన్ ద్వారా గోదావరి, కృష్ణా నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ మొత్తానికి మరో 500 ఏళ్ళైనా నీళ్ల కరువు లేకుండా చేస్తాం హైదరాబాద్ నగరం మొత్తం 24 గంటలు నల్లా … Read more

Dark Mode