Andhra Pradesh Telangana National Entertainment International Gossips Sports Devotional Jobs

Andhra Pradesh – కొత్త జిల్లాల హడావిడి: అసెంబ్లీ సమావేశాల్లో సంచలన నిర్ణయాలు?

Andhra Pradesh -కొత్త జిల్లాల హడావిడి: అసెంబ్లీ సమావేశాల్లో సంచలన నిర్ణయాలు? మంత్రుల కమిటీ తుది కసరత్తు! ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుపై హడావిడి మొదలైంది! అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రానున్న నేపథ్యంలో, కొత్త జిల్లాలు, సరిహద్దుల మార్పు, మండలాలు, గ్రామాల సర్దుబాట్లపై ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. మంత్రుల సబ్ కమిటీ ఈ విషయంలో తుది నివేదిక సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. అసెంబ్లీ సమావేశాలకు ముందే ఈ నివేదికను ప్రభుత్వానికి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. … Read more

నేపాల్‌లో అల్లకల్లోలం: చిక్కుకున్న ఏపీ ఎమ్మెల్యే భార్య, కూతురు !

నేపాల్‌లో అల్లకల్లోలం: చిక్కుకున్న ఏపీ ఎమ్మెల్యే భార్య, కూతురు ! నేపాల్‌లో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. ప్రభుత్వ అవినీతిపై యువత ఆగ్రహం చెందడంతో ఆందోళనలు, నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ నిరసనలు కాస్తా హింసాత్మకంగా మారడంతో పలువురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ అల్లర్లలో భారతీయులు, ముఖ్యంగా తెలుగు వాసులు కూడా చిక్కుకున్నారు. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి భార్య కోట్ల సుజాతమ్మ, ఆమె … Read more

Telangana – గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

Telangana – గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు మెయిన్స్ పరీక్షలో అవకతవాలు జరిగాయని పిటిషన్ వేసిన కొందరు అభ్యర్థులు మెయిన్స్ మెరిట్ లిస్టును రద్దు చేసిన హైకోర్టు విచారణ జరిపి మెయిన్స్ తిరిగి నిర్వహించాలని తీర్పు ఇచ్చిన హైకోర్టు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టు రద్దు ఇప్పటివరకు ప్రకటించిన గ్రూప్–1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు … Read more

మూసీ సుందరీకరణ మీద విడతల వారీగా దోపిడీ చేస్తున్నారు  – కేటీఆర్

మూసీ సుందరీకరణ మీద విడతల వారీగా దోపిడీ చేస్తున్నారు మూసీ సుందరీకరణకు ముందు రూ.1 లక్ష 50 వేల కోట్లు అవుతుందని అన్నారు.. రూ.16 వేల కోట్లతో అయ్యే ప్రాజెక్టును రూ.1 లక్ష 50 వేల కోట్లతో చెయ్యడమేంటని నిలదీసే సరికి, స్కాంను కూడా ఇన్‌స్టాల్‌మెంట్‌లో చేస్తున్నారు మే 17 2023 నాడు రూ.1100 కోట్లతో కొండపోచమ్మ సాగర్ నుండి గోదావరి నీళ్లను గండిపేటకి గ్రావిటీ ద్వారా తీసుకొచ్చే మార్గం ఉన్నపుడు.. రేవంత్ రెడ్డి ఇప్పుడు రూ.7600 … Read more

చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు..

Breaking News చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు.. చ‌ర్ల‌ప‌ల్లి డ్ర‌గ్స్ ముఠా కేసులో సంచ‌ల‌న నిజాలు పుష్ప సినిమా త‌ర‌హాలో డ్ర‌గ్స్ ముఠా గుట్టుర‌ట్టు లేబ‌ర్‌గా చేరి డ్ర‌గ్స్ కేసును చేధించిన మ‌హారాష్ట్ర కానిస్టేబుల్ చ‌ర్ల‌ప‌ల్లి వాగ్దేవి ఫార్మాలో డైలీ లేబ‌ర్‌గా ప‌నిచేసిన కానిస్టేబుల్ డ్ర‌గ్స్  త‌యార‌వుతుంద‌ని తెలుసుకున్నాకే ప‌క్కాగా దాడులు నెలరోజులు చర్లపల్లిలో నిఘా పెట్టి పట్టుకున్న మహారాష్ట్ర పోలీసులు కేసులో ప్రధాన నిందితుల కోసం కొన‌సాగుతున్న గాలింపు నెల రోజుల ముందే వాగ్దేవి … Read more

నేపాల్ ప్రధాని పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, హింసాత్మక నిరసనలపై కెపి ఓలి పెద్ద ప్రకటన చేశారు

నేపాల్ ప్రధాని పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, హింసాత్మక నిరసనలపై కెపి ఓలి పెద్ద ప్రకటన చేశారు నేపాల్‌లో ‘జనరల్-జెడ్’ నిరసనల మధ్య ప్రధానమంత్రి ఒక పెద్ద ప్రకటన చేశారు. నేను రాజీనామా చేయాల్సి వచ్చినా, సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేయనని ప్రధానమంత్రి కెపి శర్మ ఓలి అన్నారు. క్యాబినెట్ సమావేశం తర్వాత ప్రధాని ఓలి ఈ ప్రకటన చేశారు. ‘జనరల్ జెడ్ దుండగులకు’ తాను తలవంచనని ఓలి స్పష్టమైన సందేశం ఇచ్చారు. నేపాల్ రాజకీయ … Read more

PKL 2025: బెంగళూరు ముందు కోల్పోయిన హర్యానా స్టీలర్స్, ఈ సీజన్‌లో రెండో ఓటమిని చవిచూసింది.

PKL 2025: బెంగళూరు ముందు నిగ్రహం కోల్పోయిన హర్యానా స్టీలర్స్, ఈ సీజన్‌లో రెండో ఓటమిని చవిచూసింది. హర్యానా స్టీలర్స్ vs బెంగళూరు బుల్స్: బెంగళూరు తరఫున అలిరేజా మిర్జాయన్ అద్భుతంగా రాణించింది. దీని కారణంగా హర్యానా జట్టు ఒత్తిడిలోకి పడింది. హర్యానా కెప్టెన్ జైదీప్ కుల్దీప్ దహియా తన ఆటతీరుతో చాలా నిరాశపరిచాడు. PKL 2025, హర్యానా స్టీలర్స్ vs బెంగళూరు బుల్స్: ప్రో కబడ్డీ లీగ్ 2025 యొక్క 21వ మ్యాచ్‌లో, హర్యానా స్టీలర్స్ … Read more

Telangana – శ్రీ కాళోజీ నారాయణ రావు సాహితీ పురస్కారం 2025 సంవత్సరానికి గాను ఎంపికైన నెల్లుట్ల రమాదేవి

శ్రీ కాళోజీ నారాయణ రావు సాహితీ పురస్కారం 2025 సంవత్సరానికి గాను ఎంపికైన నెల్లుట్ల రమాదేవి

Telangana – శ్రీ కాళోజీ నారాయణ రావు సాహితీ పురస్కారం 2025 సంవత్సరానికి గాను ఎంపికైన నెల్లుట్ల రమాదేవి ప్రజాకవి, పద్మ విభూషణ్ శ్రీ కాళోజీ నారాయణ రావు గారి పేరిట ప్రతి ఏటా అందజేసే ప్రతిష్టాత్మకమైన సాహితీ పురస్కారం 2025 సంవత్సరానికి గాను ఎంపికైన కవయిత్రి, రచయిత్రి శ్రీమతి నెల్లుట్ల రమాదేవి కి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  అభినందనలు తెలియజేశారు. ❇️ ప్రజాకవి, పద్మ విభూషణ్ శ్రీ కాళోజీ నారాయణరావు  పేరిట తెలంగాణ … Read more

ఇదిగో విశాఖ – టీసీఎస్‌తో టెక్ విప్లవానికి మరో మెట్టు!

💼 ఇదిగో విశాఖ – టీసీఎస్‌తో టెక్ విప్లవానికి మరో మెట్టు! 🚀 సీఎం నారా చంద్రబాబు నాయుడు సంకల్పంతో🔹 విశాఖలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కార్యాలయ స్థాపన🔹 తొలిదశలోనే 2000 మందికి ఉపాధి అవకాశాలు🔹 యువతకు ఉద్యోగాలు – రాష్ట్రానికి  సంపద 🌐 మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో  విశాఖలో ఐ టీ హబ్ లో భారీ పరిశ్రమలు 🌟 “నూతన టెక్నాలజీ – నూతన ఉద్యోగాలు – నవ ఆంధ్రప్రదేశ్” #TCSinVizag #IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#Pawankalyan#NaraLokesh … Read more

కామారెడ్డిలో 15న బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ

ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, సిద్ధరామయ్యలకు ఆహ్వానం పంపిన తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి పనుల గురించి తెలిసేలాగా ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ నిర్వహించనున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ సభకు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, సిద్ధరామయ్యలను ముఖ్య అతిధులుగా హాజరు కావాలని కోరిన తెలంగాణ … Read more

Dark Mode