బెంగళూరు కంపెనీలకు.. ఏపీ మంత్రి లోకేశ్ ‘వరల్డ్ క్లాస్’ ఆఫర్!
### బెంగళూరు కంపెనీలకు.. ఏపీ మంత్రి లోకేశ్ ‘వరల్డ్ క్లాస్’ ఆఫర్! బెంగళూరు రోడ్లు గుంటలు… కంపెనీలు బయటకు వెళ్తున్నాయా? ఏపీ మంత్రి లోకేశ్ ‘వరల్డ్ క్లాస్’ ఆఫర్! **హైదరాబాద్:** బెంగళూరు రోడ్లు గుంటలతో నిండిపోయాయి, ట్రాఫిక్ జామ్లు రోజువారీ చిత్రమే అంటూ ఒక సీఈఓ చేసిన పోస్ట్ ఇప్పుడు రాజకీయ యుద్ధంగా మారింది. ‘బ్లాక్బక్’ కంపెనీ సీఈఓ రాజేశ్ యాబాజీ ఎక్స్లో షేర్ చేసిన ఆ విషాద భావాలు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ను కోపోద్రేకంగా … Read more