ఇకపై కులం, ఆదాయం, నివాసం వంటి ధ్రువీకరణ పత్రాలను పొందడానికి ప్రజలు రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు.
కులం, ఆదాయం, నివాసం వంటి ధ్రువీకరణ పత్రాలను పొందడానికి ఇకపై ప్రజలు రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. మీసేవ కేంద్రాలు లేదా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని అంతకన్నా లేదు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘మీ సేవ సర్వీసెస్ ఆన్ వాట్సప్’ ద్వారా ఈ సేవలు ఇంట్లో కూర్చొని ఒక్క వాట్సాప్ మెసేజ్తో పొందొచ్చు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఈ వినూత్న సేవలను ఇటీవల ప్రారంభించారు. వాట్సాప్ … Read more