రాజధాని అమరావతి లో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్
రాజధాని అమరావతి లో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు శ్రీ పి.నారాయణ, శ్రీ నారా లోకేష్, శ్రీ పయ్యావుల కేశవ్, శ్రీ కందుల దుర్గేష్ ఆయా బ్యాంకుల చైర్మన్లు, సీఎండీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శంకుస్థాపన చేసుకున్న వాటిలో స్టేట్ … Read more