కూటమి ప్రభుత్వంలో విలేకరులకు రక్షణ కరువు – ఎర్రమట్టి దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ డిమాండ్
మాజీ మంత్రి సాకే శైలజానాథ్, పసులూరులో విలేకరి పెద్దన్నపై దాడి ఘటనపై స్పందిస్తూ, కూటమి ప్రభుత్వంలో జర్నలిస్టులకు రక్షణ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో విలేకరులకు రక్షణ కరువు ఎర్రమట్టి అక్రమ దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ డిమాండ్ అనంతపురం జిల్లా, బుక్కరాయసముద్రం: రాష్ట్రంలో జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోతుందనే ఆందోళన వ్యక్తం చేశారు మాజీ మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త డా. సాకే శైలజానాథ్. కూటమి ప్రభుత్వంలో ప్రజల … Read more