ఇక నుంచి బ్యాంకు ఖాతాలకు నలుగురు నామినీలు – నవంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు
నవంబర్ 1 నుంచి బ్యాంకు ఖాతాలకు గరిష్టంగా నలుగురు నామినీలు. కుటుంబ భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త నియమాలు అమలు. వివరాలు ఇక్కడ. న్యూఢిల్లీ, అక్టోబర్ 24:దేశవ్యాప్తంగా కోట్లాది బ్యాంకు ఖాతాదారులకు సంతోషకరమైన వార్త! నవంబర్ 1, 2025 నుంచి ప్రతి బ్యాంకు ఖాతాకు గరిష్టంగా నలుగురిని నామినీలుగా నమోదు చేసుకునే అవకాశం లభిస్తోంది. ఇప్పటివరకు ఒక్కరినే నామినీగా ఉంచే అవకాశం ఉండేది. కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలను తీసుకురావడం వెనుక ముఖ్య ఉద్దేశం … Read more