తాజా వార్త | ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై సీఎం సమీక్ష
అమరావతి:జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు మంత్రివర్గ ఉప సంఘంతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్, మంత్రి వర్గ ఉప సంఘం సభ్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్, శ్రీ పి. నారాయణ, శ్రీ నాదెండ్ల మనోహర్, శ్రీ సత్యకుమార్ యాదవ్, శ్రీమతి వంగలపూడి అనిత, శ్రీ నిమ్మల రామానాయుడు, శ్రీ బీసీ జనార్థన్ రెడ్డి పాల్గొన్నారు. సమీక్షలో మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు, గత … Read more