ప్రధాని నరేంద్ర మోడీతో మంత్రి నారా లోకేష్ భేటీ. !
ప్రధాని నరేంద్ర మోడీతో మంత్రి నారా లోకేష్ భేటీ. ! ప్రధాని నరేంద్ర మోడీతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాద పూర్వకంగా భేటీ. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు సహకారం అందించాలని కోరారు. ఏపీలో సెమీ కండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు, రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల స్థాపనకు చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో సెమీ కండక్టర్ యూనిట్ మంజూరు విద్యాప్రమాణాల మెరుగుదలకు రాష్ట్ర విద్యారంగంలో అనేక సంస్కరణలు … Read more