Andhra Pradesh Telangana National Entertainment International Gossips Sports Devotional Jobs

ANDHRA PRADESH – సమాజంలో చిచ్చు పెట్టే కుట్రలు: రెచ్చగొట్టే వారి ఉచ్చులో పడొద్దు!

ANDHRA PRADESH సమాజంలో చిచ్చు పెట్టే కుట్రలు: రెచ్చగొట్టే వారి ఉచ్చులో పడొద్దు! రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకెళ్తోంది. సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి, సుపరిపాలన సాగుతోంది. కానీ, ఈ సమయంలోనే కొందరు కుట్రలు పన్ని, ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్లను ఆయుధాలుగా వాడుకుంటూ కులాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ఈ పనులను చూస్తూ గత పదేళ్లుగా ఉన్నాం. ఇలాంటి వారి ఉచ్చులో పడి ఆవేశపడితే, వారి కుత్సిత … Read more

Andhra Pradesh -వైద్య కళాశాలల నిర్మాణం ఆగిపోవడం వెనుక రాజకీయాలు? జగన్

Andhra Pradesh -

🚨 Andhra Pradesh -వైద్య కళాశాలల నిర్మాణం ఆగిపోవడం వెనుక రాజకీయాలు? జగన్ ప్రణాళిక, కూటమి నిర్ణయాలపై చర్చలు హాట్! ఆంధ్రప్రదేశ్‌లో వైద్య రంగానికి గట్టి బలం చేకూర్చాలన్న లక్ష్యంతో మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి భారీ ప్రణాళికలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 8,500 కోట్ల రూపాయల వ్యయంతో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు స్థాపించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాక, ప్రతి జిల్లాలోనూ వైద్య విద్య అవకాశాలు పెరిగి, ప్రజలకు మెరుగైన … Read more

Nepal -నేపాల్ మళ్లీ అగ్గిపెట్టె: 72 మంది ప్రాణాలు పోయినా నిరసనలు ఎందుకు ఆగడంలేదు?

Nepal -నేపాల్ మళ్లీ అగ్గిపెట్టె: 72 మంది ప్రాణాలు పోయినా నిరసనలు ఎందుకు ఆగడంలేదు?

  నేపాల్ మళ్లీ అగ్గిపెట్టె: 72 మంది ప్రాణాలు పోయినా నిరసనలు ఎందుకు ఆగడంలేదు? నేపాల్‌లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతున్నాయి. కొన్ని రోజుల క్రితమే నిరసనలు శాంతించాయని అనుకున్నారు. కానీ మళ్లీ అల్లర్లు చెలరేగాయి. తాజాగా తాత్కాలిక ప్రధానమంత్రిగా సుశీలా కార్కి బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆమె పదవిలోకి వచ్చిన తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. వాటిల్లో ముఖ్యంగా జనరల్-జి నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వడం, వారందరికీ … Read more

హాజరు తక్కువ.. పరీక్షకు అనుమతించలేదు! కత్తులతో ప్రొఫెసర్‌పై దాడి చేసిన ఎం.టెక్ విద్యార్థి

హాజరు తక్కువ.. పరీక్షకు అనుమతించలేదు! కత్తులతో ప్రొఫెసర్‌పై దాడి చేసిన ఎం.టెక్ విద్యార్థి

హాజరు తక్కువ.. పరీక్షకు అనుమతించలేదు! కత్తులతో ప్రొఫెసర్‌పై దాడి చేసిన ఎం.టెక్ విద్యార్థి నూజివీడు త్రిపుల్ ఐటీలో జరిగిన ఘోర ఘటన విద్యా వర్గాలను కుదిపేసింది. హాజరు తక్కువగా ఉండటంతో పరీక్ష రాయనివ్వలేదని ఆగ్రహంతో ఒక ఎం.టెక్ విద్యార్థి, ప్రొఫెసర్‌పై కత్తితో దాడి చేశాడు. అదృష్టవశాత్తూ, సహచర విద్యార్థులు వెంటనే స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఎలా జరిగింది? నూజివీడు ట్రిపుల్ ఐటీలో ప్రస్తుతం రెండో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో విజయనగరానికి చెందిన ఎం.టెక్ (ట్రాన్స్‌పోర్ట్) … Read more

కూతుర్ని రహస్యంగా మిస్సింగ్ అన్నారు… కానీ నిజం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు!

కూతుర్ని రహస్యంగా మిస్సింగ్ అన్నారు… కానీ నిజం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు!

కూతుర్ని రహస్యంగా మిస్సింగ్ అన్నారు… కానీ నిజం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు! ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా మైలవరంలో హృదయాన్ని కలచివేసే ఘటన చోటు చేసుకుంది. ఐదు రోజుల క్రితం ఒక మైనర్ బాలిక కనిపించకపోవడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ విచారణలో బయటపడిన నిజాలు అందరినీ షాక్‌కి గురి చేశాయి. ఆ బాలికను ఆమె సొంత తండ్రే ఐరన్ రాడ్‌తో కొట్టి చంపినట్లు బయటపడింది. కుటుంబం గురించి మైలవరం శుద్దిపేట ప్రాంతానికి చెందిన చిందే … Read more

నేపాల్‌లోని ప్రతి ఆంధ్రుడు ఏపీకి చేరేలా ప్రయత్నం చేస్తున్నాం-మంత్రి నారా లోకేష్

నేపాల్‌లోని ప్రతి ఆంధ్రుడు ఏపీకి చేరేలా ప్రయత్నం చేస్తున్నాం-మంత్రి నారా లోకేష్

నేపాల్‌లోని ప్రతి ఆంధ్రుడు ఏపీకి చేరేలా ప్రయత్నం చేస్తున్నాం-మంత్రి నారా లోకేష్ మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 12 వేర్వేరు ప్రాంతాల్లో 217 మంది ఏపీ వ్యక్తులు నేపాల్‌లో ఉన్నారు. కాఠ్‌మాండూ నుంచి రేపు మధ్యాహ్నం ఏపీ వ్యక్తులను తీసుకొస్తున్నాం. రేపు మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఏపీ వాళ్లను తరలిస్తున్నాం. నేపాల్‌లోని ఏపీ వ్యక్తులందరినీ ఇంటికి చేర్చే బాధ్యత మాది. కార్యదక్షత అనండి. సంకల్పం అనండి. నిబద్ధత అనండి. గురువారం సాయంత్రం కల్లా నేపాల్ లో … Read more

Pavan Kalyan – రాష్ట్రంలో ప్రతీ వ్యక్తికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా: పవన్ కళ్యాణ్

Pavan Kalyan – రాష్ట్రంలో ప్రతీ వ్యక్తికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా: పవన్ కళ్యాణ్ పర్యాటక రంగంలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు 4 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించాం పంచాయితీరాజ్ శాఖ పల్లెపండుగ ద్వారా 13,326 గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించాం.♦️15,000 పైన నీటి తొట్టెలు ♦️1,55,000 నీటి కుంటలు♦️2000 కి.మీ.ల మేర బిటి రోడ్లు♦️4000 కిమీ.ల పైన సీసీ రోడ్లు♦️22,518 మినీ గోకులను నిర్మించాం. ఇక  … Read more

పిఠాపురం నియోజకవర్గంలో అనాధ పిల్లలకు అండగా| పవన్ కళ్యాణ్

పిఠాపురం నియోజకవర్గంలోని 42 మంది భగవంతుని పిల్లలకు, జనసేన క్రియాశీలక సభ్యుల ద్వారా రూ. 5 వేల చొప్పున ఆగస్టు నెల జీతాన్ని పంపిన పిఠాపురం  MLA, గౌ|| ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan. పిఠాపురం నియోజకవర్గంలో అనాధ పిల్లలకు అండగా, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో స్థానిక శాసన సభ్యునిగా, రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ప్రతి నెల తనకు వచ్చే జీతాన్ని నియోజకవర్గం పరిధిలో తల్లిదండ్రులకు దూరమైన చిన్నారులకు అందజేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్న శ్రీ పవన్ కళ్యాణ్ … Read more

చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు..

Breaking News చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు.. చ‌ర్ల‌ప‌ల్లి డ్ర‌గ్స్ ముఠా కేసులో సంచ‌ల‌న నిజాలు పుష్ప సినిమా త‌ర‌హాలో డ్ర‌గ్స్ ముఠా గుట్టుర‌ట్టు లేబ‌ర్‌గా చేరి డ్ర‌గ్స్ కేసును చేధించిన మ‌హారాష్ట్ర కానిస్టేబుల్ చ‌ర్ల‌ప‌ల్లి వాగ్దేవి ఫార్మాలో డైలీ లేబ‌ర్‌గా ప‌నిచేసిన కానిస్టేబుల్ డ్ర‌గ్స్  త‌యార‌వుతుంద‌ని తెలుసుకున్నాకే ప‌క్కాగా దాడులు నెలరోజులు చర్లపల్లిలో నిఘా పెట్టి పట్టుకున్న మహారాష్ట్ర పోలీసులు కేసులో ప్రధాన నిందితుల కోసం కొన‌సాగుతున్న గాలింపు నెల రోజుల ముందే వాగ్దేవి … Read more

నేపాల్ ప్రధాని పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, హింసాత్మక నిరసనలపై కెపి ఓలి పెద్ద ప్రకటన చేశారు

నేపాల్ ప్రధాని పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, హింసాత్మక నిరసనలపై కెపి ఓలి పెద్ద ప్రకటన చేశారు నేపాల్‌లో ‘జనరల్-జెడ్’ నిరసనల మధ్య ప్రధానమంత్రి ఒక పెద్ద ప్రకటన చేశారు. నేను రాజీనామా చేయాల్సి వచ్చినా, సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేయనని ప్రధానమంత్రి కెపి శర్మ ఓలి అన్నారు. క్యాబినెట్ సమావేశం తర్వాత ప్రధాని ఓలి ఈ ప్రకటన చేశారు. ‘జనరల్ జెడ్ దుండగులకు’ తాను తలవంచనని ఓలి స్పష్టమైన సందేశం ఇచ్చారు. నేపాల్ రాజకీయ … Read more

Dark Mode