సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన ఐఏఎస్ సయ్యద్ అలీ మూర్తజా రిజ్వీ
హైదరాబాద్, అక్టోబర్ 22:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీనియర్ ఐఏఎస్ అధికారి సయ్యద్ అలీ మూర్తజా రిజ్వీ భేటీ అయ్యారు. మంత్రి జూపల్లి కృష్ణారావుతో వివాదం చుట్టూ రాజకీయ వేడి చెలరేగిన నేపథ్యంలో ఈ సమావేశం కీలకంగా మారింది. ఇప్పటికే రిజ్వీ వాలంటరీ రిటైర్మెంట్ (VRS) కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఆయన అభ్యర్థనను తిరస్కరించాలంటూ మంత్రి జూపల్లి ఇటీవల చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. ఈ పరిణామాల నడుమ సీఎంతో రిజ్వీ భేటీ జరగడం పలు … Read more