సత్య సాయిబాబా శతజయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి — “మనుషుల్లో దేవుడిని చూపినవారు సాయిబాబా”
🌸 సత్య సాయిబాబా శతజయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి — “మనుషుల్లో దేవుడిని చూపినవారు సాయిబాబా” పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియం ఈరోజు భక్తి, సానుభూతి, ఆధ్యాత్మికతతో కళకళలాడింది. భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ మరియు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు సత్య సాయిబాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనడం … Read more