ఏపిలో పలువురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల బదిలీలు

ఏపిలో పలువురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల బదిలీలు ▪️టీటీడీ ఈవోగా అనిల్‌ కుమార్‌ సింఘాల్‌. ▪️ఆర్‌ అండ్‌ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబు.▪️మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ప్రిన్సిపాల్‌ సెక్రటరీగా సౌరభ్‌ గౌర్. ▪️సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా శ్యామలారావు.▪️ఎక్సైజ్‌, మైనింగ్‌ శాఖ ముఖ్య కార్యదర్శిగా ముకేష్‌ కుమార్‌ మీనా.▪️అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండే. ▪️గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనంతరామ్‌. ▪️మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సీహెచ్ శ్రీధర్.▪️ ఎండోమెంట్స్ కార్యదర్శిగా … Read more

సామాన్యుడిలా వచ్చి భక్తుల మధ్య చేరిపోయి గణనాథుల నిమజ్జన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి

ఎలాంటి హంగూ ఆర్భాటం లేదు. ఎప్పుడూ ఉండే భద్రతా సిబ్బంది కూడా లేదు. ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  ఒక సామాన్యుడిలా వచ్చి భక్తుల మధ్య చేరిపోయి గణనాథుల నిమజ్జన కార్యక్రమాన్ని పరిశీలించారు. ❇️  ట్రాఫిక్ మళ్లింపులు, క్లియరెన్స్ లేకుండా పరిమిత సంఖ్యలో వాహనాలతో సాదాసీదాగా నలుగురైదుగురు వ్యక్తిగత సిబ్బందితో ట్యాంక్ బండ్ వద్దకు వచ్చిన ముఖ్యమంత్రి అక్కడ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల మధ్య చేరిపోయి ఏర్పాట్లు ఎలా ఉన్నాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు. … Read more

Gst తగ్గింపు వల్ల రైతులు మరియు సామాన్య ప్రజలకు అతి తక్కువ ధరలకు వస్తువులు

సముద్ర ఉత్పత్తుల ఎగుమతిలో 34% వాటాతో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో ఉంది. తగ్గిన జీఎస్‌టీతో ఈ రంగంలో ఏపీ కొత్త రికార్డులు సృష్టిస్తుంది. తగ్గనున్న సిమెంట్ ధరలు..దిగిరానున్న కిరాణా సరుకుల ధరలు.. అన్న దాతల అబివృద్ధి కోసం, రైతు పనిముట్లు పైన gst భారం తగించిన కేంద్రం ఇకపై అందరికీ.. తియ్యని వేడుక.. WhatsApp X Telegram Instagram Arattai

ప్రభుత్వ మెడికల్ కాలేజీలు సాధించటంపై, జగన్ రెడ్డి నాటకం బట్టబయలు… @ టీడీపీ

జగన్ పాలన.. ఏపీకి శాపం.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు సాధించటంపై, జగన్ రెడ్డి నాటకం బట్టబయలు… కేంద్ర ప్రభుత్వం, దేశంలోని ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వం మెడికల్ కాలేజీ ఉండాలి అనే స్కీం తెచ్చింది.  కేంద్రం ఇచ్చిన అవకాశాన్ని అన్ని రాష్ట్రాలు అంది పుచ్చుకున్నాయి. మన పక్క రాష్ట్రం తెలంగాణా 2019-24 మధ్య 38 మెడికల్ కాలేజీలు సాధించుకుని, ప్రారంభించుకుంది. తమిళనాడు 29, కర్ణాటక 16 సాధించుకున్నాయి. ఇటు ఉత్తర ప్రదేశ్ 40, మహారాష్ట్ర 28, రాజస్థాన్ … Read more

ఇదిగో విశాఖ – టీసీఎస్‌తో టెక్ విప్లవానికి మరో మెట్టు!

💼 ఇదిగో విశాఖ – టీసీఎస్‌తో టెక్ విప్లవానికి మరో మెట్టు! 🚀 సీఎం నారా చంద్రబాబు నాయుడు సంకల్పంతో🔹 విశాఖలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కార్యాలయ స్థాపన🔹 తొలిదశలోనే 2000 మందికి ఉపాధి అవకాశాలు🔹 యువతకు ఉద్యోగాలు – రాష్ట్రానికి  సంపద 🌐 మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో  విశాఖలో ఐ టీ హబ్ లో భారీ పరిశ్రమలు 🌟 “నూతన టెక్నాలజీ – నూతన ఉద్యోగాలు – నవ ఆంధ్రప్రదేశ్” #TCSinVizag #IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#Pawankalyan#NaraLokesh … Read more

శాశ్వత భవనాల నిర్మాణం వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్

  ✳️ సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వంతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ✳️ జేఎన్టీయూ వీసీ, సాంకేతిక విద్యా కమిషనర్‌తో మాట్లాడిన కేటీఆర్. ✳️ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచన. ✳️ రాష్ట్ర ప్రభుత్వం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ కోసం శాశ్వత భవనాల నిర్మాణం వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్ చేశారు. ✳️ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తరగతులకు ఆటంకం కలగకుండా చూస్తామని హామీ … Read more

రావి నారాయణ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు | KTR BRS

స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకుడు రావి నారాయణ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. తెలంగాణ ప్రాంత రాజకీయ చైతన్యానికి, పోరాటస్ఫూర్తికి నిలువెత్తు రూపం రావి నారాయణ రెడ్డి. ఆనాటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడిన గొప్ప ఉద్యమకారుడు, ప్రజాస్వామ్యవాది, కమ్యూనిస్ట్ నాయకుడు. విద్యా సంస్థలు, వసతి గృహాలు ఏర్పాటు చేసి విద్యావ్యాప్తికి కృషి చేసిన మహనీయులు నారాయణ రెడ్డి . భారతదేశ తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా … Read more

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి దంపతులకు లుక్ అవుట్ నోటీసులు

*బాలీవుడ్ నటి శిల్పా శెట్టి దంపతులకు లుక్ అవుట్ నోటీసులు* రూ.60 కోట్ల మోసం కేసులో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా లపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన ముంబై పోలీసులు ఓ వ్యాపారవేత్తను మోసం చేసినట్లు శిల్ప శెట్టి దంపతులపై ఆరోపణలు వ్యాపారాన్ని విస్తరిస్తామని చెప్పి  2015 నుంచి 2023 వరకు తన నుంచి రూ. 60 కోట్ల వరకు తీసుకుని సొంత ఖర్చులకు వాడుకున్నారని ఆరోపణ.. WhatsApp X Telegram Instagram Arattai

ఏపీ ఎడ్ సెట్, వ్యాయామ విద్య కౌన్సెలింగ్లకు షెడ్యూల్ విడుదల

ఏపీ కేబినెట్ సమావేశం

  *ఏపీ ఎడ్ సెట్, వ్యాయామ విద్య కౌన్సెలింగ్లకు షెడ్యూల్ విడుదల ఏపీ ఎడ్సెట్, పీఈసెట్ కింద ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్లకు ఉన్నత విద్యామండలి షెడ్యూల్ విడుదల చేసింది. బీఈడీలో ప్రవేశాలకు సంబంధించిన ఎడ్సెట్ కౌన్సెలింగ్ ఈ నెల 9 నుంచి ప్రారంభం కానుంది. రిజిస్ట్రేషన్కు ఈ నెల 9-12 వరకు, ధ్రువపత్రాల పరిశీలనకు 10-13 వరకు, వెబ్ ఐచ్ఛికాల నమోదుకు 13-15 వరకు, ఐచ్ఛికాల మార్పునకు 16న అవ కాశం కల్పించారు. 18న సీట్ల కేటాయింపు, … Read more

విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న  మాజీమంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు   

విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న  మాజీమంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు    నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం  తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం లాంటిది గత కొంతకాలంగా మా పార్టీ పైన నా పైన కొన్ని రాజకీయ పార్టీలు  చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే కవిత కూడా చేయడం జరిగింది.. వ్యాఖ్యలు ఎందుకు చేశారు అనేది వారి  విజ్ఞతకే వదిలేస్తున్నాను.. కెసిఆర్ నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చుకొని ఈ ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి … Read more