Andhra Pradesh Telangana National Entertainment International Gossips Sports Devotional Jobs

డీఎస్సీ అంటే చంద్రబాబు… చంద్రబాబు అంటే డీఎస్సీ… మంత్రి నారా లోకేష్

నేపాల్‌లోని ప్రతి ఆంధ్రుడు ఏపీకి చేరేలా ప్రయత్నం చేస్తున్నాం-మంత్రి నారా లోకేష్

డీఎస్సీ అంటే చంద్రబాబు… చంద్రబాబు అంటే డీఎస్సీ… ఇప్పుడు ఉన్న ఉపాధ్యాయుల్లో దాదాపు 80 శాతం మంది చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు వేసిన డీఎస్సీలో ఎంపికైన వారే. 13 డీఎస్సీల ద్వారా 1.80 లక్షల మంది టీచర్లను చంద్రబాబే నియమించారు. మెగా డీఎస్సీ ఫైల్ మీదే చంద్రబాబు తొలి సంతకం పెట్టారు. డీఎస్సీ నిర్వహించడం ఎంతటి ఛాలెంజో అందరికీ తెలుసు.కానీ సీఎం డైరెక్షన్లో మెగా డీఎస్సీ ద్వారా టీచర్ల నియామకం సమర్థవంతంగా నిర్వహించాం. 70 కేసులు … Read more

GST లో భారీ మినహాయింపు రైతు, విద్యార్థులకు

🛒 1. *రోజువారీ అవసరాలపై తగ్గింపు (Daily Essentials)* హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్‌పేస్ట్, టాయిలెట్ సోప్, టూత్ బ్రష్, షేవింగ్ క్రీమ్: 18% → 5% వెన్న, నెయ్యి, చీజ్, డైరీ స్ప్రెడ్స్: 12% → 5% రెడీమేడ్ మసాలాలు: 12% → 5% పాత్రలు, ఫీడింగ్ బాటిల్స్, న్యాప్కిన్లు, డైపర్లు: 12% → 5% కుట్టు మిషన్లు: 12% → 5% 👉 అంటే సాధారణ కుటుంబానికి ప్రతిరోజూ వాడే సబ్బులు, పేస్ట్, నెయ్యి, … Read more

కొత్త హెలికాప్టర్ ఖరీదు చేయనున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

కొత్త హెలికాప్టర్ ఖరీదు చేయనున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సన్ లైట్ తగ్గినా, మబ్బులు ఎక్కువగా ఉన్నా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రయాణించే అధునాతన టెక్నాలజీతో కూడిన AIR BUS H160 మోడల్ హెలికాప్టర్ ఖరీదు చేయనున్న చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాతావరణ అనుకూలంగా పర్యటనలు జరగాలని ఈ సందర్భంగా అత్యధిక టెక్నాలజీతో కూడినటువంటి హెలికాప్టర్ను ఖరీదు తెలిసింది . వర్షాకాలంలో కూడా పర్యటనలు చేసేలాగా మరియు ఏజెన్సీ ప్రాంతాల్లో ఎటువంటి … Read more

Ys jagan సంచలన వ్యాఖ్యలు

@ncbn గారూ అనుకున్నంత పనీచేశారు. సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల మాదిరిగా మీవాళ్లకు కమీషన్ల కొరకు దోచిపెడుతున్నారు. మేం పెట్టిన ప్రభుత్వ మెడికల్‌  కాలేజీలను నిన్న కేబినెట్లో   స్కాంలకోసం ప్రైవేటు పరం చేయడం అవినీతిలో మీ బరితెగింపునకు నిదర్శనం, రాష్ట్రానికి శాశ్వతంగా చేస్తున్న అన్యాయం. ప్రజల ఆస్తులను దోచుకున్న వ్యక్తిగా ఇదివరకే మీకు పేరు ఉంది. దీనితో చరిత్రహీనుడిగా మీరు నిలిచిపోతారు చంద్రబాబుగారూ. … Read more

దృష్టిలోపం విద్యార్థులకు అవకాశం -మంత్రి నారా లోకేష్.

నేపాల్‌లోని ప్రతి ఆంధ్రుడు ఏపీకి చేరేలా ప్రయత్నం చేస్తున్నాం-మంత్రి నారా లోకేష్

దృష్టిలోపం విద్యార్థులకు అవకాశం -మంత్రి నారా లోకేష్. దృష్టిలోపం  విద్యార్థులు నన్ను కలిసి తమకు సైన్స్ కోర్సుల్లో అవకాశం కల్పించాల్సిందిగా కోరారు.దృష్టిలోపం దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్తుకు అడ్డు కాకూడదని, వారికి మిగిలిన విద్యార్థులతో సమానంగా అవకాశాలు కల్పించాలని అధికారులకు  చెప్పాను. దృష్టి లోపం గల దివ్యాంగులకు ఇంటర్మీడియట్ లో ఎంపీసీ, బైపిసి కోర్సులు చదవడానికి అవకాశం కల్పిస్తూ కళాశాల విద్యాశాఖ  జీఓ ఆర్ టి నెం. 278 జారీ చేసింది -మంత్రి నారా లోకేష్. WhatsApp X … Read more

భావితరాల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న టీచర్లు అందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు| ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

భావితరాల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న టీచర్లు అందరికి *ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.* తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు, ఉపాధ్యాయుడు, భారత మాజీ రాష్ట్రపతి, భారత రత్న *డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్* జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ జరుపుకునే పండుగ రోజు ఇది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆచరించి చూపిన ఆదర్శాల నుంచి స్ఫూర్తిని పొందుతూ ఎందరో మహానుభావులు ఉపాధ్యాయ వృత్తికి పునరంకితమౌతున్నారు. పిల్లల్లో విజ్ఞాన జ్యోతులు వెలిగిస్తున్న వారందరికి అభినందనలు తెలుపుతున్నాను. అదే అంకితభావంతో పని చేస్తూ … Read more

156 మందికి ఎంపీడీవోలుగా పదోన్నతి

డిప్యూటీ – పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్

156 మందికి ఎంపీడీవోలుగా పదోన్నతి డిప్యూటీ ఎంపీడీవోలు, పరిపాలన అధికారులు 156 మందికి ఎంపీడీవోగా ప్రభుత్వం గురువారం పదోన్నతులు కల్పించింది. పంచాయతీరాజ్ శాఖలో ఒకేసారి భారీ సంఖ్యలో పదోన్నతులు కల్పించడం పదేళ్లలో ఇదే మొదటిసారి. ఈ ఉత్తర్వులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ వీఆర్ కృష్ణ తేజ జారీ చేశారు. 94 మంది డిప్యూటీ ఎంపీడీవోలు, మండల పరిషత్, జిల్లా పరిషత్తు, జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్ పంచాయతీ అధికారి కార్యాలయాల్లోని పరిపాలన అధికారులు మరో … Read more

Andhra – గిరిజన కుటుంబాలకు ఉచిత సిలిండర్: మంత్రి నాదెండ్ల

రేషన్ షాపు

  Andhra – గిరిజన కుటుంబాలకు ఉచిత సిలిండర్: మంత్రి నాదెండ్ల గిరిజనులకు మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త చెప్పారు. దీపం-2 పథకం కింద 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. దీని వల్ల 16 జిల్లాల్లోని 23,912 గిరిజన కుటుంబాలు లబ్ధి పొందుతాయని పేర్కొన్నారు. దీనికోసం ప్రభుత్వంపై రూ.5.54 కోట్ల భారం పడుతుందని తెలిపారు. కాగా, గిరిజన ప్రాంతాల్లోని కుటుంబాలు 5 కేజీల ఎల్పీజీ సిలిండర్లు వినియోగిస్తుండటంతో వారు ఉచిత … Read more

ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా పని చేయాలి |ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

అవినీతికి పాల్పడుతారని సమాజం ముందు దోషిగా రెవెన్యూ శాఖ మీద పడిన ముద్రను తొలగించుకునే బాధ్యత కొత్తగా నియమితులైన గ్రామ పరిపాలన అధికారులపై ఉందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  స్పష్టం చేశారు. పరిపాలన చేయలేరని, అవినీతికి పాల్పడుతారంటూ మీపై జరిగిన ప్రచారం తప్పు.. అని నిరూపించాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా పని చేయాలని చెప్పారు. ✅ రెవెన్యూ శాఖలో కొత్తగా ఎంపికైన 5,106 మంది గ్రామ పాలనాధికారులు (GPO) … Read more

ప్రధాని నరేంద్ర మోడీతో మంత్రి నారా లోకేష్ భేటీ. !

ప్రధాని నరేంద్ర మోడీతో మంత్రి నారా లోకేష్ భేటీ. !

ప్రధాని నరేంద్ర మోడీతో మంత్రి నారా లోకేష్ భేటీ. ! ప్రధాని నరేంద్ర మోడీతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాద పూర్వకంగా భేటీ. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు సహకారం అందించాలని కోరారు. ఏపీలో సెమీ కండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు, రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల స్థాపనకు చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో సెమీ కండక్టర్ యూనిట్ మంజూరు విద్యాప్రమాణాల మెరుగుదలకు రాష్ట్ర విద్యారంగంలో అనేక సంస్కరణలు … Read more

Dark Mode