Andhra Pradesh Telangana National Entertainment International Gossips Sports Devotional Jobs

శాశ్వత భవనాల నిర్మాణం వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్

  ✳️ సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వంతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ✳️ జేఎన్టీయూ వీసీ, సాంకేతిక విద్యా కమిషనర్‌తో మాట్లాడిన కేటీఆర్. ✳️ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచన. ✳️ రాష్ట్ర ప్రభుత్వం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ కోసం శాశ్వత భవనాల నిర్మాణం వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్ చేశారు. ✳️ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తరగతులకు ఆటంకం కలగకుండా చూస్తామని హామీ … Read more

రావి నారాయణ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు | KTR BRS

స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకుడు రావి నారాయణ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. తెలంగాణ ప్రాంత రాజకీయ చైతన్యానికి, పోరాటస్ఫూర్తికి నిలువెత్తు రూపం రావి నారాయణ రెడ్డి. ఆనాటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడిన గొప్ప ఉద్యమకారుడు, ప్రజాస్వామ్యవాది, కమ్యూనిస్ట్ నాయకుడు. విద్యా సంస్థలు, వసతి గృహాలు ఏర్పాటు చేసి విద్యావ్యాప్తికి కృషి చేసిన మహనీయులు నారాయణ రెడ్డి . భారతదేశ తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా … Read more

ఐదునెలలుగా జీతాలు అందక ములుగు మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికుడు మహేష్ ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం |KTR

ఐదునెలలుగా జీతాలు అందక ములుగు మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికుడు మహేష్ ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. కార్మికులకు కనీసం నెలనెలా జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిని తెచ్చినందుకు ముఖ్యమంత్రి, మంత్రి క్షమాపణలు చెప్పాలి. ములుగు నియోజకవర్గంలో జరిగిన ఈ దారుణ ఘటనకు మంత్రి సీతక్కతోపాటు.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే పూర్తి బాధ్యులు.. ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, నెలల తరబడి పెండింగ్ పెడితే పేద … Read more

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి దంపతులకు లుక్ అవుట్ నోటీసులు

*బాలీవుడ్ నటి శిల్పా శెట్టి దంపతులకు లుక్ అవుట్ నోటీసులు* రూ.60 కోట్ల మోసం కేసులో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా లపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన ముంబై పోలీసులు ఓ వ్యాపారవేత్తను మోసం చేసినట్లు శిల్ప శెట్టి దంపతులపై ఆరోపణలు వ్యాపారాన్ని విస్తరిస్తామని చెప్పి  2015 నుంచి 2023 వరకు తన నుంచి రూ. 60 కోట్ల వరకు తీసుకుని సొంత ఖర్చులకు వాడుకున్నారని ఆరోపణ.. WhatsApp X Telegram Instagram Arattai

ఏపీ ఎడ్ సెట్, వ్యాయామ విద్య కౌన్సెలింగ్లకు షెడ్యూల్ విడుదల

ఏపీ కేబినెట్ సమావేశం

  *ఏపీ ఎడ్ సెట్, వ్యాయామ విద్య కౌన్సెలింగ్లకు షెడ్యూల్ విడుదల ఏపీ ఎడ్సెట్, పీఈసెట్ కింద ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్లకు ఉన్నత విద్యామండలి షెడ్యూల్ విడుదల చేసింది. బీఈడీలో ప్రవేశాలకు సంబంధించిన ఎడ్సెట్ కౌన్సెలింగ్ ఈ నెల 9 నుంచి ప్రారంభం కానుంది. రిజిస్ట్రేషన్కు ఈ నెల 9-12 వరకు, ధ్రువపత్రాల పరిశీలనకు 10-13 వరకు, వెబ్ ఐచ్ఛికాల నమోదుకు 13-15 వరకు, ఐచ్ఛికాల మార్పునకు 16న అవ కాశం కల్పించారు. 18న సీట్ల కేటాయింపు, … Read more

విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న  మాజీమంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు   

విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న  మాజీమంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు    నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం  తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం లాంటిది గత కొంతకాలంగా మా పార్టీ పైన నా పైన కొన్ని రాజకీయ పార్టీలు  చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే కవిత కూడా చేయడం జరిగింది.. వ్యాఖ్యలు ఎందుకు చేశారు అనేది వారి  విజ్ఞతకే వదిలేస్తున్నాను.. కెసిఆర్ నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చుకొని ఈ ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి … Read more

కామారెడ్డిలో 15న బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ

ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, సిద్ధరామయ్యలకు ఆహ్వానం పంపిన తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి పనుల గురించి తెలిసేలాగా ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ నిర్వహించనున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ సభకు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, సిద్ధరామయ్యలను ముఖ్య అతిధులుగా హాజరు కావాలని కోరిన తెలంగాణ … Read more

తిరుమలలో చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయ ద్వారాలు మూసివేత*

*తిరుమలలో చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయ ద్వారాలు మూసివేత* *•  సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 3 గంటల తర్వాత భక్తులకు దర్శనం* తిరుమల 2025 సెప్టెంబరు 07: చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం సాయంత్రం 3.30 గంటలకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ద్వారాలను టీటీడీ మూసి వేసింది. సాంప్రదాయ బద్ధంగా మూసివేసినట్లు టిటిడి చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు చెప్పారు. రాత్రి 9.50 గంటల నుండి సోమవారం తెల్లవారుజామున 1.31 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుందని … Read more

ఆర్కే ట్యాక్స్ పేరుతో దోచేస్తున్న తనకు ఎమ్మెల్యే రాధాకృష్ణ -కారుమూరి నాగేశ్వరరావు , మాజీ మంత్రి

ఆర్కే ట్యాక్స్ పేరుతో దోచేస్తున్న తనకు ఎమ్మెల్యే రాధాకృష్ణ..దోపిడీ దొంగలకు రాజ్యాధికారం వస్తే ఎలా ఉంటుందో ప్రజలు ఇప్పుడు స్పష్టంగా చూస్తున్నారు.. లిక్కర్, మన్ను, గనులు, కబేళాలు.. ఒకటేమిటి అన్ని వ్యాపారాలు, వనరులను టీడీపీ ఎమ్మెల్యేలు చెరబడుతున్నారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఒకే ఏడాదిలో దాదాపు రూ. 1200 కోట్లు దోచుకుని సమాజాన్ని, వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.. ఇదేనా మంచి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ? -కారుమూరి నాగేశ్వరరావు , మాజీ మంత్రి WhatsApp … Read more

కమీషన్ల కోసం మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకి అమ్మేసిన చంద్రబాబు @ysjagan

కమీషన్ల కోసం మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకి అమ్మేసిన చంద్రబాబు పేద విద్యార్థుల డాక్టర్ కలని సాకారం చేసేందుకు ఐదేళ్లలో 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చిన వైయస్ జగన్ గారు కానీ.. ఇప్పుడు ఆ కాలేజీలను పీపీపీ ముసుగులో అమ్మేస్తూ జేబులు నింపుకుంటున్న చంద్రబాబు జనం కోసం సంపద సృష్టిస్తానని చెప్పి.. నీకు సంపదను సృష్టించుకుంటున్నావా చంద్రబాబూ? WhatsApp X Telegram Instagram Arattai

Dark Mode