Andhra Pradesh Telangana National Entertainment International Gossips Sports Devotional Jobs

Telangana – గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

Telangana – గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు మెయిన్స్ పరీక్షలో అవకతవాలు జరిగాయని పిటిషన్ వేసిన కొందరు అభ్యర్థులు మెయిన్స్ మెరిట్ లిస్టును రద్దు చేసిన హైకోర్టు విచారణ జరిపి మెయిన్స్ తిరిగి నిర్వహించాలని తీర్పు ఇచ్చిన హైకోర్టు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టు రద్దు ఇప్పటివరకు ప్రకటించిన గ్రూప్–1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు … Read more

ప్రియురాలి మృతిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు

ప్రియురాలి మృతిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు “వచ్చే జన్మలో అయినా నా బంగారు తల్లిని పెళ్లిచేసుకుంటా” అంటూ సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు హైదరాబాద్–ఘట్‌కేసర్ పరిధిలోని ఓ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ సెలవులకు ఇంటికి వెళ్లిన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొర్విచల్మ గ్రామానికి చెందిన దుంపటి అంజన్న కూతురు హితవర్షిణి(20) తిరిగి కళాశాల ప్రారంభం అవుతుండడంతో హైదరాబాద్ వచ్చి, బీబీనగర్–ఘట్‌కేసర్ మధ్యలోని రైల్వే ట్రాక్ వద్ద ట్రైన్ కింద … Read more

హైదరాబాద్ నగరం మొత్తానికి 24 గంటలు నల్లా తాగు నీళ్లు ఇచ్చే బాధ్యత మాది – కేటీఆర్

హైదరాబాద్ నగరం మొత్తానికి 24 గంటలు నల్లా తాగు నీళ్లు ఇచ్చే బాధ్యత మాది హైదరాబాద్ ఓఆర్ఆర్ చుట్టూ మేము 50 కిలోమీటర్ల రింగ్ మెయిన్ నిర్మాణం చేశాం రాబోయేది మన కేసీఆర్ ప్రభుత్వమే.. మిగతా రింగ్ మెయిన్ కూడా మేమే పూర్తి చేస్తాం ఈ రింగ్ మెయిన్ ద్వారా గోదావరి, కృష్ణా నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ మొత్తానికి మరో 500 ఏళ్ళైనా నీళ్ల కరువు లేకుండా చేస్తాం హైదరాబాద్ నగరం మొత్తం 24 గంటలు నల్లా … Read more

మూసీ సుందరీకరణ మీద విడతల వారీగా దోపిడీ చేస్తున్నారు  – కేటీఆర్

మూసీ సుందరీకరణ మీద విడతల వారీగా దోపిడీ చేస్తున్నారు మూసీ సుందరీకరణకు ముందు రూ.1 లక్ష 50 వేల కోట్లు అవుతుందని అన్నారు.. రూ.16 వేల కోట్లతో అయ్యే ప్రాజెక్టును రూ.1 లక్ష 50 వేల కోట్లతో చెయ్యడమేంటని నిలదీసే సరికి, స్కాంను కూడా ఇన్‌స్టాల్‌మెంట్‌లో చేస్తున్నారు మే 17 2023 నాడు రూ.1100 కోట్లతో కొండపోచమ్మ సాగర్ నుండి గోదావరి నీళ్లను గండిపేటకి గ్రావిటీ ద్వారా తీసుకొచ్చే మార్గం ఉన్నపుడు.. రేవంత్ రెడ్డి ఇప్పుడు రూ.7600 … Read more

యూరియా కోసం రోజుల తరబడి రైతులు క్యూల్లో నిలబడే దారుణ పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు?

మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు. కాని, రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతారా? మీరు అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా ఈ రెండేళ్లపాటు రైతులకు ఎరువుల కష్టాలే. బస్తా యూరియా కోసం రోజుల తరబడి రైతులు క్యూల్లో నిలబడే దారుణ పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు? మరోవైపు తాజాగా ఉల్లి, చీనీ, మినుము ధరలు కూడా పతనమై రైతులు లబోదిబో మంటున్నారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా … Read more

పిఠాపురం నియోజకవర్గంలో అనాధ పిల్లలకు అండగా| పవన్ కళ్యాణ్

పిఠాపురం నియోజకవర్గంలోని 42 మంది భగవంతుని పిల్లలకు, జనసేన క్రియాశీలక సభ్యుల ద్వారా రూ. 5 వేల చొప్పున ఆగస్టు నెల జీతాన్ని పంపిన పిఠాపురం  MLA, గౌ|| ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan. పిఠాపురం నియోజకవర్గంలో అనాధ పిల్లలకు అండగా, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో స్థానిక శాసన సభ్యునిగా, రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ప్రతి నెల తనకు వచ్చే జీతాన్ని నియోజకవర్గం పరిధిలో తల్లిదండ్రులకు దూరమైన చిన్నారులకు అందజేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్న శ్రీ పవన్ కళ్యాణ్ … Read more

చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు..

Breaking News చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు.. చ‌ర్ల‌ప‌ల్లి డ్ర‌గ్స్ ముఠా కేసులో సంచ‌ల‌న నిజాలు పుష్ప సినిమా త‌ర‌హాలో డ్ర‌గ్స్ ముఠా గుట్టుర‌ట్టు లేబ‌ర్‌గా చేరి డ్ర‌గ్స్ కేసును చేధించిన మ‌హారాష్ట్ర కానిస్టేబుల్ చ‌ర్ల‌ప‌ల్లి వాగ్దేవి ఫార్మాలో డైలీ లేబ‌ర్‌గా ప‌నిచేసిన కానిస్టేబుల్ డ్ర‌గ్స్  త‌యార‌వుతుంద‌ని తెలుసుకున్నాకే ప‌క్కాగా దాడులు నెలరోజులు చర్లపల్లిలో నిఘా పెట్టి పట్టుకున్న మహారాష్ట్ర పోలీసులు కేసులో ప్రధాన నిందితుల కోసం కొన‌సాగుతున్న గాలింపు నెల రోజుల ముందే వాగ్దేవి … Read more

భారతదేశం-చైనా ప్రత్యక్ష విమానాలు త్వరలో పునఃప్రారంభం కానున్నాయి

భారతదేశంలో చైనా రాయబారి జు ఫీహాంగ్

భారతదేశం-చైనా ప్రత్యక్ష విమానాలు త్వరలో పునఃప్రారంభం కానున్నాయి భారతదేశంలో చైనా రాయబారి జు ఫీహాంగ్, ప్రత్యక్ష విమానాలను తిరిగి ప్రారంభించడం, మీడియా, యువత మరియు థింక్ ట్యాంక్‌ల వంటి రంగాలలో సహకారాన్ని మెరుగుపరచడం మరియు వ్యాపారాలకు పరస్పర మద్దతుతో సహా గొప్ప ఆర్థిక నిశ్చితార్థం ద్వారా భారతదేశం-చైనా సంబంధాలను బలోపేతం చేసే ప్రణాళికలను ప్రకటించారు. భారతదేశంలో చైనా రాయబారి జు ఫీహాంగ్ ఒక ఉమ్మడి సమావేశంలో, రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమానాల పునఃప్రారంభంతో ప్రారంభించి, కొత్త … Read more

ఆసియా కప్ 2025: బౌలింగ్ కోచ్ కుల్దీప్ యాదవ్ గురించి ఆశ్చర్యకరమైన ప్రకటన చేశాడు.

ఆసియా కప్ 2025: బౌలింగ్ కోచ్ కుల్దీప్ యాదవ్ గురించి ఆశ్చర్యకరమైన ప్రకటన చేశాడు.

ఆసియా కప్ 2025: బౌలింగ్ కోచ్ కుల్దీప్ యాదవ్ గురించి ఆశ్చర్యకరమైన ప్రకటన చేశాడు. ACC ఆసియా కప్ 2025 ప్రారంభానికి ఇంకా 24 గంటల  సమయం మాత్రమే ఉంది. దీని కారణంగా అన్ని జట్లు తమ ప్లేయింగ్ 11ని ప్రారంభించాయి. సెప్టెంబర్ 10న దుబాయ్‌లో యుఎఇతో జరిగే టోర్నమెంట్‌లో టీమ్ ఇండియా తన మొదటి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ప్లేయింగ్ 11 గురించి అడిగినప్పుడు, భారత జట్టు బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కేల్ ఒక … Read more

నేపాల్ ప్రధాని పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, హింసాత్మక నిరసనలపై కెపి ఓలి పెద్ద ప్రకటన చేశారు

నేపాల్ ప్రధాని పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, హింసాత్మక నిరసనలపై కెపి ఓలి పెద్ద ప్రకటన చేశారు నేపాల్‌లో ‘జనరల్-జెడ్’ నిరసనల మధ్య ప్రధానమంత్రి ఒక పెద్ద ప్రకటన చేశారు. నేను రాజీనామా చేయాల్సి వచ్చినా, సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేయనని ప్రధానమంత్రి కెపి శర్మ ఓలి అన్నారు. క్యాబినెట్ సమావేశం తర్వాత ప్రధాని ఓలి ఈ ప్రకటన చేశారు. ‘జనరల్ జెడ్ దుండగులకు’ తాను తలవంచనని ఓలి స్పష్టమైన సందేశం ఇచ్చారు. నేపాల్ రాజకీయ … Read more

Dark Mode