Telangana – సీఎం రేవంత్ రెడ్డి ఎల్ఈడీ లైట్లపై సంచలన ఆదేశాలు!

### వీధులన్నీ వెలుగుతాయ్: సీఎం రేవంత్ రెడ్డి ఎల్ఈడీ లైట్లపై సంచలన ఆదేశాలు! **హైదరాబాద్, సెప్టెంబర్ 16, 2025**: రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణం వీధులు రాత్రిపూట వెలుగులో మెరవాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఎల్ఈడీ వీధి దీపాలపై పక్కా పర్యవేక్షణ ఉండాలని, వీటి ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలను గ్రామ సర్పంచులకే అప్పగించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో కొత్త ఎల్ఈడీ లైట్లను అమర్చడంతో పాటు, వాటిని … Read more

Telangana – చేవెళ్లలో యోగా గురువును హనీ ట్రాప్‌లో ఇరికించిన గ్యాంగ్ దొరికిపోయింది!

Telangana -చేవెళ్లలో యోగా గురువును హనీ ట్రాప్‌లో ఇరికించిన గ్యాంగ్ దొరికిపోయింది! **చేవెళ్ల, సెప్టెంబర్ 15, 2025**: చేవెళ్లలో యోగా ఆశ్రమం నడుపుతున్న మిట్ట వెంకట రంగారెడ్డి జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. ఆయన వద్ద భారీగా డబ్బు ఉందని తెలుసుకున్న అమర్ అనే వ్యక్తి, ఓ కుటిల ఆలోచనతో రంగారెడ్డిని ట్రాప్‌లో ఇరికించాడు. ఈ కథలో ట్విస్ట్‌లు, డ్రామా, బ్లాక్‌మెయిల్… అన్నీ ఉన్నాయి! అమర్ తన ప్లాన్‌లో భాగంగా ఇద్దరు మహిళలను రంగారెడ్డి ఆశ్రమంలో చేర్పించాడు. వారు … Read more

Telangana – జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బండారు దత్తాత్రేయ !

Telangana

🎉 Telangana-జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బండారు దత్తాత్రేయ – “అలయ్ బలయ్”కు ఆహ్వానం! హైదరాబాద్ రాజకీయ, సాంస్కృతిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన మరో ముఖ్యమైన భేటీ జూబ్లీహిల్స్‌లో జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ గారు ముఖ్యమంత్రిని అక్టోబర్ 3న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న “అలయ్ బలయ్” కార్యక్రమానికి ఆహ్వానించారు. అలయ్ బలయ్ – తెలంగాణలో … Read more

Telangana-హైదరాబాద్‌లో భారీ వర్షాలు: రేవంత్ రెడ్డి అలర్ట్ సిగ్నల్..

telangana

🌧️Telangana- హైదరాబాద్‌లో భారీ వర్షాలు: రేవంత్ రెడ్డి అలర్ట్ సిగ్నల్.. అన్ని శాఖలకు ప్రత్యేక ఆదేశాలు! హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. రహదారులు నీటమునిగిపోతూ, పాతకాలపు ఇళ్లలో పగుళ్లు కనిపిస్తూ, చెరువులు పొంగిపొర్లుతున్న నేపథ్యాన్ని గమనించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. అధికార యంత్రాంగం 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అన్ని శాఖల సమన్వయం అవసరం సిటీ లిమిట్స్‌లో వర్షం కారణంగా ఎలాంటి … Read more

బ్యాంక్ కంటే బెటర్! ఈ స్కీమ్స్ లో పెట్టుబడి పెడితే డబ్బులు రెట్టింపు!

బ్యాంక్ కంటే బెటర్! ఈ స్కీమ్స్ లో పెట్టుబడి పెడితే డబ్బులు రెట్టింపు!

💥 బ్యాంక్ కంటే బెటర్! ఈ స్కీమ్స్ లో పెట్టుబడి పెడితే డబ్బులు రెట్టింపు! పెట్టుబడి పెట్టేటప్పుడు ఎక్కువమంది నేరుగా బ్యాంక్ వైపు చూస్తారు. కానీ ఒక సీక్రెట్ మీకు చెబుతాం 👉 పోస్టాఫీస్ స్కీమ్స్‌లో మీరు పెట్టే డబ్బులపై వచ్చే వడ్డీ, బ్యాంక్ డిపాజిట్స్ కంటే ఎక్కువే! అంతేకాదు, గవర్నమెంట్ గ్యారంటీతో ఉండే ఈ స్కీమ్స్ పెట్టుబడిదారులకు భద్రతతో పాటు మంచి రాబడులు ఇస్తాయి. మరి ఆ స్కీమ్స్ ఏవో ఒక్కొక్కటిగా చూద్దాం. ⏳ టైం … Read more

మీ బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతుందా? సెప్టెంబర్ 30 లోపు ఈ పని చేయకపోతే ఇబ్బంది తప్పదు!

  మీ బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతుందా? సెప్టెంబర్ 30 లోపు ఈ పని చేయకపోతే ఇబ్బంది తప్పదు! బ్యాంక్ ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఓ కీలక సూచన చేసింది. మీ బ్యాంక్ ఖాతా సజావుగా, ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేయాలంటే, వెంటనే మీ KYC (నో యువర్ కస్టమర్) వివరాలను అప్‌డేట్ చేయాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఈ పని పూర్తి చేయడానికి సెప్టెంబర్ 30, 2025 వరకు గడువు ఇచ్చింది. … Read more

Telangana news- పనివాళ్లపై నమ్మకం.. ప్రాణం పోయింది! కూకట్‌పల్లిలో మహిళ దారుణ హత్య”

పనివాళ్లపై నమ్మకం.. ప్రాణం పోయింది! కూకట్‌పల్లిలో మహిళ దారుణ హత్య”

Telangana news -“పనివాళ్లపై నమ్మకం.. ప్రాణం పోయింది! కూకట్‌పల్లిలో మహిళ దారుణ హత్య” హైదరాబాద్‌లో మరో షాకింగ్ క్రైమ్ వెలుగులోకి వచ్చింది. కూకట్‌పల్లిలో ఇంట్లో పని చేసే వారినే నమ్మి పెట్టుకున్న ఓ మహిళ ప్రాణం కోల్పోయింది. డబ్బు కోసం పనివాళ్లే ఆమెను దారుణంగా హత్య చేశారు. అన్నం పెట్టిన చేతులకే కత్తి పట్టి చంపేశారన్న విషయం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఘటన వివరాలు బుధవారం సాయంత్రం స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో రేణు అగర్వాల్ అనే … Read more

గొర్రెల స్కాం కేసులో స్పీడ్ పెంచిన ఈడీ

గొర్రెల స్కాం కేసులో స్పీడ్ పెంచిన ఈడీ.. ఈ నెల 15 విచారణకు రావాలని బాధితులకు నోటీసులు ఇప్పటికే ఈ కేసులో కొనసాగుతున్న ఏసీబీ దర్యాప్తు అధికారులు – బ్రోకర్లు కుమ్మక్కై పథకం నిధులను స్వాహా చేసినట్టు ఆరోపణ గొర్రెలు కొనకుండానే కొన్నట్టు రికార్డులు వేల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు నిర్దారించిన ఏసీబీ పశుసంవర్ధక శాఖకు చెందిన సీనియర్ అధికారుల అరెస్ట్ మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ పై ఇప్పటికే కేసు నమోదు గత ప్రభుత్వం … Read more

Telangana – 6 నెలలుగా తమకు వేతనాలు ఇవ్వడం లేదని, సమ్మెకు దిగుతామని హెచ్చరించిన వరంగల్ కేఎంసీ ఆసుపత్రి ఉద్యోగులు

Telangana – 6 నెలలుగా తమకు వేతనాలు ఇవ్వడం లేదని, సమ్మెకు దిగుతామని హెచ్చరించిన వరంగల్ కేఎంసీ ఆసుపత్రి ఉద్యోగులు వరంగల్ పట్టణంలోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో గత ఆరు నెలలుగా తమకు జీతాలు ఇవ్వడంలేదని, వెంటనే జీతాలు చెల్లించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించిన 153 మంది నర్సింగ్ స్టాఫ్, 110 మంది పారా మెడికల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ ఏజెన్సీలను అడిగితే రాష్ట్ర ప్రభుత్వం బిల్లు చెల్లించడంలేదని చెప్తున్నారని, నిరుపేద కుటుంబం నుండి … Read more

Telangana – గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

Telangana – గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు మెయిన్స్ పరీక్షలో అవకతవాలు జరిగాయని పిటిషన్ వేసిన కొందరు అభ్యర్థులు మెయిన్స్ మెరిట్ లిస్టును రద్దు చేసిన హైకోర్టు విచారణ జరిపి మెయిన్స్ తిరిగి నిర్వహించాలని తీర్పు ఇచ్చిన హైకోర్టు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టు రద్దు ఇప్పటివరకు ప్రకటించిన గ్రూప్–1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు … Read more