ఉద్యోగ, వ్యాపార రీత్యా మాతృభూమికి దూరంగా బెంగళూరులో నివసిస్తున్నప్పటికీ, తమ జీవితాల్లో ఆర్థిక ప్రగతికి |మంత్రి లోకేష్
ఉద్యోగ, వ్యాపార రీత్యా మాతృభూమికి దూరంగా బెంగళూరులో నివసిస్తున్నప్పటికీ, తమ జీవితాల్లో ఆర్థిక ప్రగతికి, అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనే కారణమని బలంగా విశ్వసించిన యువత.. మన రాష్ట్రం స్వర్ణాంధ్రగా విరాజిల్లుతుందని కలలు కన్నారు. ఆ కలను సాకారం చేసుకోవడానికి స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్న ‘బెంగళూరు టీడీపీ ఫోరమ్’ నేడు 12 వసంతాలు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా వారికి మినిస్టర్ లోకేశ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. మాతృభూమి అభ్యున్నతి కోసం, తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయటం … Read more