Chandrababu Eluru Tour: పేదల సేవలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటన

Chandrababu Eluru Tour: పేదల సేవలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటన

Chandrababu Eluru Tour: పేదల సేవలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటన – గోపీనాథపట్నంలో భావోద్వేగ క్షణాలు ఆంధ్రప్రదేశ్‌లో పేదల సంక్షేమం, భరోసా పింఛన్లు, గ్రామీణ ప్రజల అభ్యున్నతి—ఇవే ప్రభుత్వానికి ముఖ్య లక్ష్యమని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పలు సందర్భాల్లో చెబుతూ వచ్చే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, తాజాగా జరిగిన Chandrababu Eluru Tour రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలోని గోపీనాథపట్నం గ్రామంలో నిర్వహించిన పేదల … Read more

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ వ్యవస్థపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష: సోలార్, పీఎం కుసుమ్, ఖర్చు తగ్గింపు పై దృష్టి

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ వ్యవస్థపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష: సోలార్, పీఎం కుసుమ్, ఖర్చు తగ్గింపు పై దృష్టి

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ వ్యవస్థపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష: సోలార్, పీఎం కుసుమ్, ఖర్చు తగ్గింపు పై దృష్టి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వ్యవస్థను సమగ్రంగా బలోపేతం చేయడం, ఉత్పత్తి మరియు పంపిణీలో స్థిరత్వం తీసుకురావడం, పంట సాగు కోసం తగినంత విద్యుత్ అందుబాటులో ఉండేలా చూడడం—ఇవన్నీ లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు సచివాలయంలో విద్యుత్ శాఖ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమీక్షలో రాష్ట్ర విద్యుత్ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్, … Read more

AP Free Sand Policy : గనుల తవ్వకాలు, ఉచిత ఇసుక విధానంపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష

AP Free Sand Policy

AP Free Sand Policy: గనుల తవ్వకాలు, ఉచిత ఇసుక విధానంపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష ఆంధ్రప్రదేశ్‌లో AP Free Sand Policy Telugu, గనుల తవ్వకాలు, ఖనిజ వనరుల వినియోగం వంటి ముఖ్య అంశాలపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో జరుగుతున్న లైసెన్స్డ్ మైనింగ్‌తో పాటు, ఎక్కడైనా అక్రమ తవ్వకాలు జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఈ మీటింగ్‌లో సీఎం అధికారులను ఆదేశించారు. … Read more

స్క్రబ్ టైఫస్‌పై అప్రమత్తంగా ఉండాలి: ప్రజల్లో అవగాహన పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు

స్క్రబ్ టైఫస్‌పై అప్రమత్తంగా ఉండాలి: ప్రజల్లో అవగాహన పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు

📢 స్క్రబ్ టైఫస్‌పై అప్రమత్తంగా ఉండాలి: ప్రజల్లో అవగాహన పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవుతుండటంతో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచాలని అధికారులకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు. దీనిపై ఆయన సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి సౌరభ్ గౌర్తో సమీక్ష నిర్వహించారు. 🔬 స్క్రబ్ టైఫస్ అంటే ఏమిటి? ఎలా వస్తుంది? సమావేశంలో అధికారులు పేర్కొన్న ముఖ్య … Read more

ఎస్‌ సీ, ఎస్‌ టి గృహాల సోలరైజేషన్ కు ఏపీఈపీడీసీఎల్ ఒప్పందం

CM Chandrababu: హీట్ ఎక్కుతున్న ఏపీ రాజకీయం.. నిబంధనలు అందరికీ ఒకటేనన్న సీఎం

*ఎస్‌ సీ, ఎస్‌ టి గృహాల సోలరైజేషన్ కు ఏపీఈపీడీసీఎల్ ఒప్పందం* ఎస్ సీ, ఎస్ టి గృహాలపై రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటు కోసం ఏపీఈపీడీసీఎల్ సంస్థ సద్భవ్ ఫ్యూచర్ టెక్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమం సోమవారం ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో జరిగింది. సంస్థ సీఎండి ఇమ్మడి పృథ్వీతేజ్, డైరెక్టర్ (ఆపరేషన్స్) టి.వి. సూర్యప్రకాశ్ సమక్షంలో సీజీఎం ఎల్. దైవప్రసాద్, సద్భవ్ ఫ్యూచర్ టెక్ లిమిటెడ్ డైరెక్టర్ భూపేంద్ర సింగ్ ఒప్పంద పత్రాలపై … Read more

🏙️ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (UCF) అమలు – ఏపీలో నగరాభివృద్ధికి పెద్ద అడుగు!

🏙️ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (UCF) అమలు – ఏపీలో నగరాభివృద్ధికి పెద్ద అడుగు!

🏙️ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (UCF) అమలు – ఏపీలో నగరాభివృద్ధికి పెద్ద అడుగు! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని నగరాలను మోడర్న్ గ్రోత్ హబ్‌లుగా అభివృద్ధి చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన Urban Challenge Fund (UCF) పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తూ ముఖ్య ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల నీటి సరఫరా, పారిశుద్ధ్యం, పట్టణ మౌలిక సదుపాయాలు, రీడెవలప్మెంట్ ప్రాజెక్టులు వేగంగా ముందుకు కదిలే అవకాశం ఉంది. 🔰 UCF … Read more

రాజధాని అమరావతి లో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్

రాజధాని అమరావతి లో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు శ్రీ పి.నారాయణ, శ్రీ నారా లోకేష్, శ్రీ పయ్యావుల కేశవ్, శ్రీ కందుల దుర్గేష్ ఆయా బ్యాంకుల చైర్మన్లు, సీఎండీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శంకుస్థాపన చేసుకున్న వాటిలో స్టేట్ … Read more

అంతర్జాతీయ విమానాశ్రయానికి మాస్టర్ ప్లాన్ రెడీ.

అమరావతి: అంతర్జాతీయ విమానాశ్రయానికి మాస్టర్ ప్లాన్ రెడీ.రాజధాని అమరావతిలో గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. మొత్తం 4,618 ఎకరాల్లో ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఫేజ్–1లో భాగంగా 4 కిలోమీటర్ల పొడవైన రన్‌వేను నిర్మించనున్నారు. ఈ విమానాశ్రయాన్ని ‘కోడ్–4ఎఫ్’ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నారు. దీని ద్వారా ఎయిర్‌బస్ A380, బోయింగ్ 777–9 వంటి ప్రపంచంలోని అతిపెద్ద విమానాలు కూడా అమరావతిలో ల్యాండింగ్ చేసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. … Read more

పంటలకు ధరలు తగ్గకుండా, రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాలీ |నారా చంద్రబాబు నాయుడు

పంటలకు ధరలు తగ్గకుండా, రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల పై నేడు సచివాలయం లో సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు రబీ సీజన్లో 50.75 లక్షల టన్నుల మేర ధాన్యాన్ని సేకరించాలనే అంచనాలు పెట్టుకున్నట్టు అధికారులు వివరించారు. ధాన్యం కొనుగోళ్ల నిమిత్తం రూ. 13,451 కోట్లు చెల్లింపులు జరపాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకోవాలని … Read more

పల్లె పండగ 2.0 ద్వారా రెండింతల అభివృద్ధి | DY.CM. పవన్ కళ్యాణ్

తెలుగు సంగీతానికి చిరస్థాయిగా నిలిచిన ఘంటసాల – ఆయన జయంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ ఘన నివాళి

ప్రతి పల్లెకు సదుపాయం… ప్రతి ఇంటికి సౌభాగ్యం – రూ. 6787 కోట్ల అంచనా వ్యయంతో పల్లె పండగ 2.0 – గ్రామాల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా పనులకు శ్రీకారం – రూ. 5,838 కోట్ల అంచనాతో 8,571 కిలోమీటర్ల కొత్త రహదారులు, రూ.375 కోట్లతో 25 వేల మినీ గోకులాలు – రూ. 4 కోట్ల వ్యయంతో 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రెయిన్లు – ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ నేతల బూతులు, బుద్ధులు మారడం లేదు … Read more