ప్రధాని నరేంద్ర మోడీతో మంత్రి నారా లోకేష్ భేటీ. !

ప్రధాని నరేంద్ర మోడీతో మంత్రి నారా లోకేష్ భేటీ. !

ప్రధాని నరేంద్ర మోడీతో మంత్రి నారా లోకేష్ భేటీ. ! ప్రధాని నరేంద్ర మోడీతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాద పూర్వకంగా భేటీ. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు సహకారం అందించాలని కోరారు. ఏపీలో సెమీ కండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు, రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల స్థాపనకు చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో సెమీ కండక్టర్ యూనిట్ మంజూరు విద్యాప్రమాణాల మెరుగుదలకు రాష్ట్ర విద్యారంగంలో అనేక సంస్కరణలు … Read more

15వ ఆర్థిక సంఘం నిధులను సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

గత ప్రభుత్వం రూ.5500 కోట్ల ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించి స్థానిక సంస్ధలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. దానికి భిన్నంగా కూటమి ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను ఎప్పటికప్పుడు స్థానిక సంస్థలకు జమచేసి గ్రామ పంచాయతీల్లో తాగునీరు, పారిశుధ్యం, రోడ్ల నిర్మాణాలకు ఊతమిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులను సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చేస్తామని సీఎం చంద్రబాబుగారు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నిన్న (సెప్టెంబర్ 2) … Read more

భారతదేశం గ్లోబల్ ఫార్మాస్యూటికల్ హబ్‌గా మారుతోంది -నరేంద్ర మోడీ 1

భారతదేశం గ్లోబల్ ఫార్మాస్యూటికల్ హబ్‌గా మారుతోంది -నరేంద్ర మోడీ భారతదేశ ఫార్మా విప్లవం – మోడీ స్వావలంబన దృష్టి ద్వారా ఆధారితం భారతదేశం తన ఔషధ రంగాన్ని వేగంగా మార్చివేసింది, “ప్రపంచ ఫార్మసీ”గా ప్రపంచ గుర్తింపును సంపాదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వావలంబన చొరవ – ఆత్మనిర్భర్ భారత్ – కింద దేశం ఔషధ ఉత్పత్తిలో ఆవిష్కరణ, పరిశోధన మరియు అంతర్జాతీయ నాయకత్వం వైపు సాహసోపేతమైన మార్గాన్ని రూపొందిస్తోంది. పరిశోధన మరియు వ్యూహాత్మక ప్రభుత్వ మద్దతుపై పదునైన … Read more

దేశంలోనే తొలిసారిగా సికె దిన్నె ప్రభుత్వ పాఠశాలలో స్మార్ట్ కిచెన్ -రాష్ట్ర విద్య, ఐటిశాఖల మంత్రి లోకేష్

దేశంలోనే తొలిసారిగా సికె దిన్నె ప్రభుత్వ పాఠశాలలో స్మార్ట్ కిచెన్ -రాష్ట్ర విద్య, ఐటిశాఖల మంత్రి లోకేష్ దేశంలోనే తొలిసారిగా సికె దిన్నె ప్రభుత్వ పాఠశాలలో స్మార్ట్ కిచెన్ స్మార్ట్ కిచెన్ ను ప్రారంభించిన రాష్ట్ర విద్య, ఐటిశాఖల మంత్రి లోకేష్ కమలాపురం: దేశంలోనే తొలిసారిగా కమలాపురం నియోజకవర్గం సికె దిన్నె ఎంపిపి పాఠశాల ఆవరణలో రూ.2కోట్లతో ఏర్పాటుచేసిన సెంట్రలైజ్డ్ అడ్వాన్స్ డ్ స్మార్ట్ కిచెన్ ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా … Read more

తాళ్లపల్లిలో ఉల్లి పంటను పరిశీలించిన వైఎస్‌ జగన్‌..

కడప: వేంపల్లి(మం) తాళ్లపల్లిలో ఉల్లి పంటను పరిశీలించిన వైఎస్‌ జగన్‌.. రైతులకు కూలీ ఖర్చులు కూడా రావడం లేదు.. రైతులతో ఈ ప్రభుత్వం ఆడుకుంటుంది.. ఏ పంట వేసినా గిట్టుబాటు ధర లేదు.. ప్రభుత్వమే రైతుల వద్ద నుంచి ఉల్లి కొనుగోలు చేయాలి.. కమీషన్ల కోసం ప్రభుత్వం బ్లాక్‌ మార్కెట్‌ను ప్రోత్సహిస్తోంది-జగన్