జనసేన ఎంపీ పేరుతో వాట్సాప్ మోసం… ఒక్కసారిగా రూ.92 లక్షలు గాలిలో కలిసిపోయాయి!
జనసేన ఎంపీ పేరుతో వాట్సాప్ మోసం… ఒక్కసారిగా రూ.92 లక్షలు గాలిలో కలిసిపోయాయి! కాకినాడ జనసేన ఎంపీ, టీ-టైమ్ సంస్థ అధినేత ఉదయ్ శ్రీనివాస్ పేరుతో సైబర్ నేరగాళ్లు షాకింగ్ మోసానికి పాల్పడ్డారు. ఎంపీ ఫొటోను వాట్సాప్ ప్రొఫైల్ పిక్గా పెట్టి ఆయన కంపెనీ నుంచి ఏకంగా రూ.92 లక్షలు కొల్లగొట్టారు. ఈ ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. ఇలా వల వేసారు… గత నెల 22న టీ-టైమ్ కంపెనీ చీఫ్ ఫైనాన్స్ మేనేజర్ గంగిశెట్టి శ్రీనివాసరావుకు … Read more