శ్రీ సత్యసాయి జిల్లా – ధర చెప్పకుండా భూమి ఎలా తీసుకుంటారు?” – హిందూపురంలో రైతుల రాస్తారోకో!
కూటమి ప్రభుత్వంపై నమ్మకం లేదన్న అన్నదాతలు శ్రీ సత్యసాయి జిల్లా, హిందూపురం మండలంలో భూ సేకరణ ప్రక్రియపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరాకు ఎంత ధర ఇవ్వబోతున్నారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకముందే రెవెన్యూ అధికారులు భూములు సేకరించేందుకు రంగంలోకి దిగడంతో, 8 గ్రామాల రైతులు తిరగబడ్డారు. “మాకు నమ్మకం లేదు.. ముందుగా ధర నిర్ణయించండి, తర్వాత భూమి తీసుకోండి” అంటూ వారు రాస్తారోకో చేపట్టారు. రెవెన్యూ అధికారులతో వాగ్వాదం.. ఆపై రాస్తారోకో హిందూపురం మండలంలోని … Read more