మొంథా తుఫాన్ విధ్వంసం: ఏరియల్ సర్వేతో క్షేత్రస్థాయి పరిశీలన – కోలుకునే దిశగా సీఎం చంద్రబాబు పటిష్ట కార్యాచరణ.
మొంథా తుఫాన్ విధ్వంసం: ఏరియల్ సర్వేతో క్షేత్రస్థాయి పరిశీలన – కోలుకునే దిశగా సీఎం చంద్రబాబు పటిష్ట కార్యాచరణ బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ (Montha) తీవ్ర తుఫాను ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంపై పెను విధ్వంసం సృష్టించింది. మచిలీపట్నం, కాకినాడ మధ్య, నరసాపురం సమీపంలో తీరం దాటిన ఈ తుఫాన్, గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో పాటు అతి భారీ వర్షాలను తీసుకొచ్చింది. ఈ ప్రకృతి విపత్తు ముఖ్యంగా బాపట్ల, పల్నాడు, కృష్ణా, … Read more