అంబేద్కర్ స్మృతివనం పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం – వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అంబేద్కర్ స్మృతివనం పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆగ్రహం వెల్లువ విజయవాడ: విజయవాడలోని డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ స్మృతివనం చుట్టూ మరోసారి రాజకీయ తుఫాన్ రేగింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ ప్రాంగణాన్ని నిర్లక్ష్యం చేసి నాశనం చేస్తున్నదని ఆరోపిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. “అంబేద్కర్ స్మృతివనాన్ని పగలగొట్టి నిర్లక్ష్యం చేశారు” – దేవినేని అవినాష్ ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ … Read more