తుపాను ప్రభావం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైయస్ జగన్ విజ్ఞప్తి
వైఎస్సార్సీపీ ర్యాలీ నవంబర్ 4కి వాయిదా తాడేపల్లి, అక్టోబర్ 27:మొంథా తుపాను ప్రభావం దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు వాతావరణ శాఖ హెచ్చరికలను గమనిస్తూ సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించారు. అలాగే, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటు … Read more