రాజధాని అమరావతి లోని వెంకటపాలెంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులకు నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు.
రాజధాని అమరావతి లోని వెంకటపాలెంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు నేడు శంకుస్థాపన చేశారు. #AndhraPradesh