వైకుంఠ ఏకాదశి రద్దు నిర్ణయం తప్పు -భూమన కరుణాకర్ రెడ్డి

వైకుంఠ ఏకాదశి

“10 రోజుల ద‌ర్శ‌నం కొనసాగించకపోతే హిందువుల భావాల‌కు ద్రోహం” – భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి: వైకుంఠ ఏకాదశి సందర్భంగా లక్షలాది మంది భక్తులకు వైకుంఠ ద్వారం ద్వారా 10 రోజులపాటు ద‌ర్శ‌నం కల్పించే నిర్ణయం 2020లో వైయస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో తీసుకున్నామని, ఆ సాంప్రదాయాన్ని ఇప్పుడు రద్దు చేయడం హిందువుల మనోభావాలకు తీవ్ర అవమానం అని మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. “వైయస్ జగన్, ఈవో అనిల్‌కుమార్ సింఘాలే … Read more