అమరావతిలో 12 ఎకరాలకు సేకరణ ప్రకటన.* పులింగులో ఇచ్చినా తీసుకుంటామన్న అధికారులు

*అమరావతిలో 12 ఎకరాలకు సేకరణ ప్రకటన.* పులింగులో ఇచ్చినా తీసుకుంటామన్న అధికారులు రాజధాని అమరావతిలో సీడ్ యాక్సిస్ రహదారి నిర్మించే క్రమంలో సంబంధిత రైతులు, భూయజమానుల నుంచి APCRDA ద్వారా రాష్ట్ర ప్రభుత్వం భూములను ల్యాండ్ పూలింగ్ కింద సమీకరించినది. కాగా ఈ యొక్క రహదారి నిర్మించేందుకు క్రింద పేర్కొన్న గ్రామాల పరిధిలో సంబంధిత రైతులు, భూయజమానులు పూలింగ్ కింద భూములు ఇచ్చేందుకు ముందుకు రానందున APCRDA కమిషనర్ కె.కన్నబాబు ఐ.ఏ.ఎస్ గారి అధికారిక అభ్యర్థన మేరకు … Read more