Amaravati: అమరావతి చట్టబద్ధతకు లైన్ క్లియర్.. మోదీ సర్కార్ కీలక నిర్ణయం
Amaravati: అమరావతి చట్టబద్ధతకు లైన్ క్లియర్.. మోదీ సర్కార్ కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశానికి సంబంధించి కీలక మలుపు తిరిగింది. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటివరకు కొనసాగిన అనిశ్చితికి ముగింపు దిశగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర హోంశాఖ ఇప్పటికే ఈ ఫైల్కు ఆమోద ముద్ర వేసింది. ఇక న్యాయశాఖ, పట్టణాభివృద్ధి శాఖలతో పాటు మరో రెండు కేంద్ర శాఖల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ బిల్లును కేంద్ర … Read more