
2024 మంగళగిరి ఎన్నికల్లో ఏకంగా 416 ఓట్లు సాధించి కడుపుకి అన్నమే తినే ఘనుడు జడా శ్రవణ్ కుమార్ …
ఈయనకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, సుగాలి ప్రీతి కేసు వాదించే లాయర్గా మధ్యలోనే ఎందుకు వదిలేశారో ముందుగా ప్రజలకు చెప్పాలి.
2019–2024లో జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసులో నిందితులను పట్టుకుని లోపల వేసినట్టు @ysjagan ని పొగుడుతూ, ఇప్పుడు @PawanKalyan ఉప ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ దోషులను వదిలేశారన్నట్టు అశుద్ద ప్రచారం ఎవరి ప్రోద్బలంతో చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు.

నిజానికి, ఉప ముఖ్యమంత్రి అయిన వెంటనే పవన్ కళ్యాణ్ హోం మంత్రి అనితతో, డీజీపీతో మాట్లాడి ఈ కేసుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వత్తిడి వల్లే ఈ కేసులో 2025లో సీబీఐ కౌంటర్ దాఖలు అయ్యింది.
ఇప్పుడు ముఖ్యమంత్రి @ncbn ఈ కేసును సీబీఐకి అప్పగించి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.
అయినా కూడా, కేసు హైకోర్టులో ఉండగా సుగాలి పార్వతి గారికి అండగా నిలబడ్డ పవన్ కళ్యాణ్ ని నిందించడం ఏం న్యాయం?
ఎవరు ఒప్పుకున్నా ఒప్పు కోకపోయినా ఆనాడు
#JusticeForSugaliPreethi పిలుపునిచ్చింది పవన్ కళ్యాణ్ .. ఈనాడు దానికి కట్టుబడి ఉండేది పవన్ కళ్యాణ్ ✊
@JanaSenaParty @APDeputyCMO
@AndhraPradeshCM @Anitha_TDP
#JSPforNewAgePolitics
Related News
- గిరిజనాభివృద్ధి, ఆ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పన పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి చూపిస్తోంది. రహదారి వసతి లేని గిరి శిఖర గ్రామాలకు అడవి తల్లి బాట పథకం ద్వారా రోడ్లు వేస్తున్నాం. డోలీ మోతలు లేకుండా ఉండాలన్నదే మా సంకల్పం
- పిఠాపురంలో రూల్స్ బుక్ మాత్రమే మాట్లాడాలి: ‘మోడల్ పిఠాపురం’ కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan
- మతాల మధ్య చిచ్చు పెట్టే శక్తులపై అప్రమత్తత అవసరం: శాంతి భద్రతల విషయంలో రాజీ లేదని స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan
- జనవరి 9, 10, 11 తేదీల్లో నిర్వహించబడుతున్న పీఠికాపుర సంక్రాంతి
Arattai