ప్రతీ కుటుంబానికి భరోసా, ప్రతీ వ్యక్తికి రక్షణ, ప్రతీ రోగికి నాణ్యమైన వైద్యం. ఇదే మా ప్రభుత్వ లక్ష్యం.
రూ.25 లక్షల ఆరోగ్య రక్ష, ప్రజల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం తీసుకున్న చారిత్రకమైన నిర్ణయం.
* ఆదాయంతో సంబంధం లేకుండా, రాష్ట్రంలో ప్రజలందరూ దీనికి అర్హులు
* ఈ పాలసీ ద్వారా వారికి రూ. 25 లక్షల వరకూ ఉచిత వైద్య సేవలు అందుతాయి.
* ఈ పాలసీ క్రింద 3,257 రకాల చికిత్సలు, శస్త్రచికిత్సలు, మందులు కవరేజ్లో ఉన్నాయి.
* ఆసుపత్రిలో చేరిన 6 గంటలలోపే చికిత్స అనుమతి లభించేలా సిస్టమ్ ఏర్పాటైంది.
* పారదర్శకత కోసం QR కోడ్లు, కంట్రోల్ రూమ్ వంటివి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
* ఎటువంటి పెద్ద వ్యాధి వచ్చినా ఆ కుటుంబాన్ని అప్పుల బారిన పడకుండా ఈ భీమా కాపాడుతుంది.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh

Arattai