కామారెడ్డి: మంత్రి హరీష్రావుపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఫైర్. ప్రకృతి విపత్తులపై రాజకీయం చేయడం సిగ్గుచేటు. ప్రకృతి విపత్తులతో ప్రజలు నష్టపోతే వారిని పరామర్శించడానికి నెలరోజుల తర్వాత తీరిందా.? గత పదేళ్లలో ఎన్నోసార్లు పంటనష్టం జరిగినా రైతులను ఎందుకు ఆదుకోలేదు. స్థానిక ఎన్నికల్లో పరువు కాపాడుకునేందుకే హరీష్రావు పరామర్శ పర్యటన. -షబ్బీర్ అలీ
Related News
- హైదరాబాద్లో కొత్త సినిమా థియేటర్లు.. సంక్రాంతి నాటికి ప్రారంభం, లిస్ట్ ఇదే
- ‘తెలంగాణకు ఆదర్శం చైనాలోని ఆ పట్టణమే’.. తొలి రోజే వేల కోట్ల పెట్టుబడులు
- దేశంలోనే మొట్టమొదటి భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్: ప్రపంచ ప్రముఖుల రాకతో హైదరాబాద్ కేంద్రంగా
Arattai