నంద్యాల:
భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ తపేట ప్రసాద్ (BA, B.Ed, LLB) గారి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా ఎస్సీ మోర్చా కమిటీని పునర్వ్యవస్థీకరించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కమిటీకి సంబంధించిన నూతన పదవిదారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకాలు తక్షణమే అమలులోకి వస్తాయని ఆయన తెలిపారు.
నూతనంగా నియమితులైన పదవిదారులు:
జనరల్ సెక్రటరీలు:
తాలూకా గణ మద్దిలేటి
కానా సుబ్బారాయుడు
ఉపాధ్యక్షులు:
బోచ్చు రాజు
అడ్డకుల పుల్లయ్య
కాశిపోగుల బజారన్న
లబ్బడి మధుసూదన్
వెంకట చలపతి
తలారి నరసింహ
మేకల బాల ఒబులేసు
సెక్రటరీలు:
నస్సమాల నవీన్ కుమార్
మడుగుల మహేష్
పోల్లా వెంకటేశ్వర్లు
చిరుగురి రవీంద్ర కుమార్
రాసిపోగుల ఒబయ్య
పెద్దమడిగా వేమయ్య
కొండపల్లి పెద్దయ్య
కార్యనిర్వాహక సభ్యులు (Executive Members):
పేరమాటి మరెప్ప
దాసరి వీరమ్మ
ఖజానాదారు:
గల్లా రవి కుమార్
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శ్రీ తపేట ప్రసాద్ మాట్లాడుతూ,
“బీజేపీ ఎస్సీ మోర్చా ద్వారా సమాజంలోని అణగారిన వర్గాలకు న్యాయం, సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తాం. నూతనంగా నియమితులైన ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాం” అని తెలిపారు.
పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ కమిటీ కీలక పాత్ర పోషిస్తుందని శ్రీ తపేట ప్రసాద్
జిల్లా అధ్యక్షులు
బీజేపీ ఎస్సీ మోర్చా, నంద్యాల పేర్కొన్నారు.
శ
📅 తేదీ: 30-12-2025
Related News
- గిరిజనాభివృద్ధి, ఆ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పన పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి చూపిస్తోంది. రహదారి వసతి లేని గిరి శిఖర గ్రామాలకు అడవి తల్లి బాట పథకం ద్వారా రోడ్లు వేస్తున్నాం. డోలీ మోతలు లేకుండా ఉండాలన్నదే మా సంకల్పం
- పిఠాపురంలో రూల్స్ బుక్ మాత్రమే మాట్లాడాలి: ‘మోడల్ పిఠాపురం’ కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan
- మతాల మధ్య చిచ్చు పెట్టే శక్తులపై అప్రమత్తత అవసరం: శాంతి భద్రతల విషయంలో రాజీ లేదని స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan
- జనవరి 9, 10, 11 తేదీల్లో నిర్వహించబడుతున్న పీఠికాపుర సంక్రాంతి
Arattai