గొర్రెల స్కాం కేసులో స్పీడ్ పెంచిన ఈడీ..
ఈ నెల 15 విచారణకు రావాలని బాధితులకు నోటీసులు
ఇప్పటికే ఈ కేసులో కొనసాగుతున్న ఏసీబీ దర్యాప్తు
అధికారులు – బ్రోకర్లు కుమ్మక్కై పథకం నిధులను స్వాహా చేసినట్టు ఆరోపణ
గొర్రెలు కొనకుండానే కొన్నట్టు రికార్డులు
వేల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు నిర్దారించిన ఏసీబీ
పశుసంవర్ధక శాఖకు చెందిన సీనియర్ అధికారుల అరెస్ట్
మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ పై ఇప్పటికే కేసు నమోదు
గత ప్రభుత్వం లో జరిగిన అవకతవ పై ఈడి విచారణ కొనసాగుతుంది.
ఈ దెబ్బతో అప్పటి ప్రభుత్వం లో గొర్రె ల పంపిణీ స్కాం లో ఉన్నటువంటి అధికారులకు తిప్పలు తప్పడం లేదు…

Arattai