గొర్రెల స్కాం కేసులో స్పీడ్ పెంచిన ఈడీ

Share Post

గొర్రెల స్కాం కేసులో స్పీడ్ పెంచిన ఈడీ..



ఈ నెల 15 విచారణకు రావాలని బాధితులకు నోటీసులు

ఇప్పటికే ఈ కేసులో కొనసాగుతున్న ఏసీబీ దర్యాప్తు

అధికారులు – బ్రోకర్లు కుమ్మక్కై పథకం నిధులను స్వాహా చేసినట్టు ఆరోపణ

గొర్రెలు కొనకుండానే కొన్నట్టు రికార్డులు

వేల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు నిర్దారించిన ఏసీబీ

పశుసంవర్ధక శాఖకు చెందిన సీనియర్ అధికారుల అరెస్ట్

మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ పై ఇప్పటికే కేసు నమోదు

గత ప్రభుత్వం లో జరిగిన అవకతవ పై ఈడి విచారణ కొనసాగుతుంది.

కాంగ్రెస్‌ను గద్దెదించేది బీఆర్‌ఎస్సే.. మున్సిపల్ ఫలితాలు రేవంత్‌ సర్కార్‌కు గుణపాఠం
కాంగ్రెస్‌ను గద్దెదించేది బీఆర్‌ఎస్సే.. మున్సిపల్ ఫలితాలు రేవంత్‌ సర్కార్‌కు గుణపాఠం

ఈ దెబ్బతో అప్పటి ప్రభుత్వం లో  గొర్రె ల పంపిణీ స్కాం లో ఉన్నటువంటి అధికారులకు తిప్పలు తప్పడం లేదు…

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల ముందు క్యాంపు రాజకీయాలు, ప్రధాన పార్టీల వ్యూహాలు, రాజకీయ సమీకరణాలపై పూర్తి విశ్లేషణ.
తెలంగాణ మున్సిపల్ ఫలితాల ముందు క్యాంపు రాజకీయాల లెక్కలు బహిర్గతం

Leave a Comment